Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Sadananda Gowda Hospitalised: కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో సదానంద గౌడ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శివమొగ్గ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఆదివారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
కర్ణాటక ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై యూటర్న్ తీసుకుంది. కొత్త రకం కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ (Night Curfew ) విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం (BS Yediyurappa) బుధవారం ఆదేశాలను జారీ చేసింది.
డ్రగ్స్ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్కు బెయిల్ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్ క్రైం బ్రాంచ్) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
హనుమాన్ ఆలయ (Hanuman Temple) నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటాడు. కర్ణాటక రాష్ట్రం (Karnataka) లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Karnataka: టికెట్ ఎవరికైనా ఇస్తాం..హిందూవులలో ఏ వర్గమైనా ఫరవాలేదు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ ముస్లింలకు మాత్రం కచ్చిచంగా టికెట్ ఇవ్వం. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు..
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక ( Karnataka ) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఆగస్టులో హింసాత్మక ఘర్షణ ( Riots ) లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు కారణమైన కాంగ్రెస్ నాయకుడు, నగర మాజీ మేయర్ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి తన పదవికి రాజీనామా (CT Ravi Resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం యడయూరప్పను శనివారం రాత్రి పంపినట్లు సమాచారం.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారి నటి రాగిణి ద్వివేది ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి (Ragini Dwivedi Detained In Drug Case) తీసుకున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి నటిగాను, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.