Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.
బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ సందర్శన సమయంలో హాస్టళ్ల దీనావస్థను చూసి చలించిపోయిన కిషన్ రెడ్డి ప్రతిపాదిత రూ. 30 కోట్ల ప్రాజెక్టుల్లో భాగంగా.. తొలి విడతలో 7.5 కోట్లు విడుదలచేశారు. ఆ వివరాలు
BJP State Council Meeting: తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ లేకపోతే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Kishan Reddy On Minister KTR: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
Vande Bharat Express Hyderabad To Bangalore: కాచిగూడ నుంచి బెంగుళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక రైల్వే ప్రాజెక్ట్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు.
Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని బీజీపీ నాయకుడు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ కూడా ప్రజానాలను మోసం చేసిందని.. అధికారంలో ఉన్నపుడు విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Electricity Meters for Agriculture in Telangana: తెలంగాణ వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. తమకు ఆ ఆలోచన లేదని.. అసలు అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk: తెలంగాణ పోరాటంలో ఎంతోమంది 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తమ చావుతో అయినా.. తెలంగాణ వస్తుందని ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులను వేధిస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల భరీలో దిగే వారి పేర్లు ఖాయం అయినప్పటి నుండి బీజీపీలోకి వరుసలు పెరుగుతున్నాయి. బీజీపీ తెలంగాణ అధ్యక్షుడి కిషన్ రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుండి చీకోటి ప్రవీణ్ భారీ ర్యాలీ తీయనున్నారు.
BJP Public Meeting At Sangareddy: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజల చేతిలో సీఎం కేసీఆర్ చిప్ప పెడతాడని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే అవినీతికి కొమ్ముకాసే పార్టీలని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.
Kishan Reddy visited Kanchanbagh Apollo Hospital: రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.
Yennam Srinivas Reddy Suspended From BJP: తెలంగాణలో బీజేపి మరో నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. " మాజీ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ బీజేపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.