Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
Kishan Reddy Visits Amberpet: వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండి.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Kishan Reddy Letter To CM KCR: ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు కిషన్ రెడ్డి. గత 9 ఏళ్లలో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. మిగిలిన 4 నెలల్లో అయినా నెరవేర్చాలని అన్నారు. ఆయన లేఖలో ఏమన్నారంటే..
బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బెఠాయించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
PM Modi Visit To Warangal: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. వరంగల్ ప్రజలు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy And Daggubati Purandeswari Elected Bjp New Presidents: తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ సారథులు వచ్చారు. తెలంగాణకు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని ఎంపిక చేయగా.. ఏపీకి సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని అధిష్టానం ఎంపిక చేసింది.
BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు తధ్యమనే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై హైప్ నెలకొన్నా అధిష్టానం మాత్రం పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.
Kishan Reddy on PM Modi Warangal Tour: ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్కు రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు ప్రాజెక్ట్కు కేంద్రం శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Union Cabinet Approves Increase in MSP for Kharif Crops: పంటల మద్దత ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం తెలడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24 నుంచి కొత్త మద్దతు ధర అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
New Super Fast Railway lines Between Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అడుగులు పడ్డాయి. ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు మొదలుకానుంది.
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
Kishan Reddy On Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. అదేవిధంగా సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Kishan Reddy On 111 Go Cancellation: 111 జీవో ఎత్తివేయడంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 జీవో ఎత్తేస్తే హైదరాబాద్ భవిష్యత్ ఎలా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ ఆరోపణలు చేశారు.
Telangana BJP Chief Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.