KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పరస్పరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది.
Union Minister Kishan Reddy will raise the flag against the Telangana government in earnest. CM KCR was incensed that the farmers were severely affected by the manner. The central government has made it clear that it will not buy boiled rice from next year
Bandi Sanjay Padayatra second day live updates. Union minister of state, Ministry of Home affairs Kishan Reddy takes part in Bandi Sanjay praja sangrama yatra.
Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..
Kishan Reddy on Kcr: కేంద్ర బడ్జెట్... కేంద్ర పని తీరు, తదితర విషయాలపై సీఎం కేసీఆర్ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్పై ఫుల్ సీరియస్ అయ్యారు.
Medaram Jatara: మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2.5కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Piyush Goyal on Paddy Procurement: తెలంగాణ నుంచి అదనంగా 20లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం జరిగిందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించామన్నారు.
Union Minister Kishan Reddy on Withdawal of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్ వేదికగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Kishan Reddy counter to CM Kcr : యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.నిన్నటి(నవంబర్ 8) ప్రెస్ మీట్లో కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలు,ఆరోపణలకు తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Kishan Reddy: కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి ప్రమోషన్, మరి కొందరికి మంత్రివర్గంలో చోటు. ఇలా సాగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు వ్యక్తికి ప్రమోషన్ లభించింది.
No Shortage Of COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ మోతాదులు లేకుండా టీకా ఉత్సవ్ ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మీడియాతో శుక్రవారం మాట్లాడారు. దేశ ప్రజలకు అందించేందుకు తగినన్ని కోవిడ్19 టీకాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని మోతాదులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
Kishan Reddy Receives COVID-19 Vaccine At Gandhi Hospital: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
Vijayashanti Joins In BJP | సీనియర్ నటి విజయశాంతి తిరిగి భారతీయ జనతా పార్టీ (BJP) గూటికి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో పార్టీలోకి విజయశాంతి చేరారు. కీలక నేత అరుణ్ సింగ్ కాషాయ కండువాను కప్పి సినీ నటిని పార్టీలోకి ఆహ్వానించారు.
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. పార్టీ నేతలు కీలక వ్యాఖ్యాలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
Janasena In GHMC Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.
భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.