Nalgonda farmer letter to KTR: బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని.. పల్లె ప్రకృతి వనం పేరుతో ఆ భూమిని అధికారులు తీసుకున్నారని ఆ యువ రైతు లేఖలో వాపోయాడు.
Tesla and KTR Tweet: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అటు విమర్శలు, ఇటు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tesla vs Telangana: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాతో భారత ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు టెస్లాను ట్వీట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Minister KTR reacting criticism on Rythu Bandhu : రైతుబంధు పథకంపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతుల్ని గందరగోళ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రైతుబంధు రూపంలో తాము 64 లక్షల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిచామన్న కేటీఆర్.
KTR counter on Somu Veerraju comments: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
telangana inter student suicide note in twitter : తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. గణేశ్ రూపానీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయ్యింది. నా ఆత్మహత్యకు మీరే కారణమని తెలుపుతూ మంత్రి మంత్రి కేటీఆర్, అలాగే సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేశాడు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
Telangana Minister KTR sensational comments: బండి సంజయ్ రెండు చెంపలు పగలకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
Samantha reacts on Minister KTR post: ఇప్పుడు సమంత (Samantha) ఏం చేసినా కూడా న్యూసే అవుతోంది. సమంత మునుపటి కంటే ఎక్కువ ఇప్పుడే చాలా బిజీ అయిపోయింది. అంతేకాదు.. సామ్ సోషల్ మీడియాలో (Social media) ఇప్పుడు మరింత యాక్టివ్గా ఉంటోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram) స్టోరీలలో కేటీఆర్ (KTR) పెట్టిన ఒక పోస్ట్ను షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Hero Sudheer Babu sentional comments : హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతోన్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్బాబు హాజయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ను (KTR) ప్రశంసిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు సుధీర్. ఇక సుధీర్బాబు మాటలు విన్న కేటీఆర్.. ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానంటూ సరదాగా అన్నారు.
Ragging in Kakatiya Medical college: వరంగల్ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్లు వేధిస్తున్నారంటూ ఓ మెడికల్ విద్యార్థి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మంత్రి కేటీఆర్లకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Telangana secures 12 awards in sanitation: కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు (12 awards) రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ (KTR) పలు అంశాంలపై మాట్లాడారు. గత ఏడున్నర ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. వి
Minister KTR about Huzurabad by-poll results: గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందన్న మంత్రి కేటీఆర్.. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో పార్టీకి (TRS Party) ఒరిగే నష్టం కానీ లేదా పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు.
Huzurabad by-poll results live updates: తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్పై 23,865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్కి మొత్తం 1,06,213 ఓట్లు లభించగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి 82,348 ఓట్లు నమోదయ్యాయి.
Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
KTR toured Station F: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్ ని కేటీఆర్ తాజాగా సందర్శించారు. స్టేషన్ ఎఫ్ టీమ్ తో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, టీ హబ్ వి హబ్, టీ వర్క్స్ గురించి వివరించారు.
Hyderabad Traffic diversion for TRS plenary: హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అక్టోబర్ 25, సోమవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.