తెలంగాణ నుంచే కరోనా వైరస్ (Coronavirus) కు తొలి వ్యాక్సిన్ వస్తుందని, దీనికోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
Kavitha ties Rakhi To KTR: నేడు పవిత్ర రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడికి అప్యాయంగా రాఖీ కడుతూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు
తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ( Telangana Rastra Samithi ) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ( KTR ) తెలిపారు.13 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు కేటీఆర్.
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ ( Coronavirus ) టెస్టింగ్ కోసం తన వంతుగా ఆరు అంబులెన్స్లను అందించనున్నట్టు తెలిపారు కేటీఆర్.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ( KTR ) జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్ అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మొక్కను నాటారు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కేటీఆర్ ని ఎందుకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంలేదని, కేటీఆర్ రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే మీడియా ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
గత కొన్ని రోజులుగా కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి
Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాలు' కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతే కాదు స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని .. అందరిలో స్ఫూర్తి నింపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.