RK U Turn: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు జరగనున్నాయి. ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Alla Ramakrishna Reddy Comments: ఆళ్ల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని పార్టీని వీడలేదన్నారు. వైఎస్ షర్మిలతో తన ప్రయాణం అని చెప్పారు. నారా లోకేష్ను ఓడించిన తనకు సహకారం అందించకుంటే ఎలా అని నిలదీశారు.
Nara Lokesh to contest From Mangalagiri: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
IAS Srilakshmi started Urban PHC in Mangalagiri: పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు
Ippatam Village Issue: ఇప్పటం గ్రామ ప్రజలకు ఇప్పటికే నైతికంగా మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాజాగా ఆర్థిక సాయం ప్రకటించారు. త్వరలోనే బాధితులకు స్వయంగా అందజేయనున్నారు.
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది
Pawan Kalyan Comments: ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటు కాబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Power Cut In Pawan Kalyan Press Meet: మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం రాత్రికి ఏపీలోని మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Amaravati land scam: అమరావతి భూముల కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే ఆర్కేకు కూడా నోటీసులు అందించింది.
నా కారే ఆపుతారా..? నన్నే టోల్ ఫీజు అడుగుతారా..? ఎంత ధైర్యం.. నేను ఎవరనుకుంటున్నారు.. అంటూ రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ (ap vaddera corporation chairman) దేవెళ్ల రేవతి.
టిడిపి మహానాడు 2020 ( TDP Mahanadu 2020 ) ప్రారంభమైంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.