Pakistan Army Chief General: కాశ్మీర్ పై పాకిస్థాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడని, దాన్ని మర్చిపోలేమంటూ తన వక్రబుద్దిని బయటపెట్టాడు.
Pakistan Remittance: మార్చి 2025లో, పాకిస్తాన్ విదేశాలలో నివసిస్తున్న తన పౌరుల నుండి రికార్డు స్థాయిలో $4.1 బిలియన్ల రెమిటెన్స్లను అందుకుంది. ఇది ఇప్పటివరకు నెలవారీ అత్యధిక సంఖ్య. ఇది విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసింది. స్టేట్ బ్యాంక్, ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ దీనిని ఆర్థిక విధానాలు, విదేశాల్లో ఉన్న పాకిస్తానీల విశ్వాసం ఫలితంగా అభివర్ణించారు.
Balochistan: పాకిస్తాన్లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని బస్సుపై జరిగిన దాడిలో 90 మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA ఈ దాడికి సంబంధించిన భయంకరమైన వీడియోను విడుదల చేసింది. వీడియో చూడండి..
PM Modi Interview: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్కు దాదాపు మూడు గంటల నిడివి గల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ప్రధాని మోదీ తొలి అంతర్జాతీయ పాడ్కాస్ట్. అసలు ప్రధాని మూడు గంటల పాటు ఏం మాట్లాడారు. ఆయన జీవితానికి సంబంధంచి ఏమైనా ప్రత్యేక విషయాలు చెప్పారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pakistan train hijack: ఒకప్పుడు మన దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ భారత వినాశనాన్ని కోరుకున్న పాకిస్థాన్ కు ఇపుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటా. తాజాగా పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైలు హైజాక్ ఇష్యూలో తాము పై బలూచ్ రెబల్స్ పై పై చేయి సాధించామని చెప్పుకున్న పాకి ఆర్మీ నేతల మాటలు నీటీ మూటలే అన్నది తేలిపోయింది. అంతేకాదు ప్రపంచ ముందు పాకిస్థాన్ బట్టలూడదీసి అందరి ముందు నిలబెట్టింది.
Pakistan Citizenship: పాకిస్తాన్లో స్థిరపడాలనుకుంటున్నారా..? అమెరికా తరహాలో దాయాది దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలో బుద్దున్నోడు ఎవడు ఆ దేశంలో స్థిరపడాలనుకోడు. అసలు పాక్ పౌరులే .. ఆ దేశం విడిచి విదేశీ బాట పడుతున్నారు. అలాంటి సమయంలో పాకిస్థాన్ మాత్రం తమ దేశ సిటిజన్ షిప్ కావాలనుకునే వాళ్లకు ఓ బంపరాఫర్ ప్రకటించింది.
Pakistan train hijack: పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైల్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ నివ్వెర పరిచింది. ఇంతకీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఉద్దేశ్యం ఏమిటి..? ఎందుకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్ర దేశం కావాలనుకుంటున్నారు.
Pakistan train hijack: పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడికి దిగారు. దానిని హైజాక్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపుతోంది.
Jaffar Express Hijacked In Pakistan: పాకిస్థాన్లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులు హైజాక్ చేశారు. దీంతో 400 మంది ప్రాణాలు వారి చెరలో చిక్కుకున్నాయి. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
New Zealand Set Champions Trophy 2025 Final After Won Against South Africa: దక్షిణాఫ్రికాకు కాలం కలిసిరావడం లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ చేజారగా.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కల కూడా సాకారం కాలేదు. న్యూజిలాండ్ భారీ స్కోర్ను సాధించలేక కొద్దిలో మ్యాచ్ను కోల్పోయి ట్రోఫీకి దూరమైంది.
Pakistan Bomb blast: పాకిస్థాన్లోని బన్నూ ఆర్మీ కంటోన్మెంట్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా..మరో 30 మంది గాయపడ్డారు. మరోవైపు పాక్ సైన్యం ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అధికారులు తెలిపారు.
Pakistan bomb blast in masjid: పాక్ లోని మసీదులో నమాజ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో నమాజ్ కు వచ్చిన వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు.
Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే ర్యాంకింగ్లో ఛాంపియన్గా ఉన్న టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. 8 ఏళ్ల తరువాత జరగనున్న ఈ టోర్నీ టీమ్ ఇండియాకే కాదు..కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది.
Massive Gold In Sindhu River: బంగారం పేరు వింటేనే..ఎంత తులం పలుకుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. తులం బంగారం కొంటున్నామంటే అమ్మో తులమా అని నోరెళ్లబెట్టేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం లక్షవైపు దూసుకెళ్తుంది. అయితే మనలో చాలా మందికి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలియదు.
Trump Pakistani Daughter: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించాక పాకిస్తాన్ నుంచి ఆయన కూతురు వెలుగులోకి వచ్చింది. నేను ట్రంప్ కూతుర్ని అంటూ చెబుతున్న ఓ బాలిక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian diplomat bhavika: దాయాది దేశం పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక మీద భారత్ కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చింది.
Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.
Pakistan Beggars: పాకిస్థాన్ పరువు కోసం పాకులాడుతోంది. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న తమ దేశస్తుల పాస్ పోర్టులను రద్దు చేస్తోంది. విదేశాల్లో తమ పరువు పోతుందని ఇప్పటికే 7 వేల మంది పాస్ట్ పోర్టులను సస్పెండ్ చేసింది.
Child Marriage in Pakistan: పాకిస్థాన్లో ఇటీవల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. 12 ఏళ్ల బాలికను 72 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలికను రక్షించారు. బాలిక తండ్రి రూ.5 లక్షలు తీసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.