Allu Sneha Reddy Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు. కుమార్తె అల్లు అర్హతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
TTD Announces No Price Change Rs 300 Special Darshan And Laddu: తిరుమలలో దర్శనం, లడ్డూ ధరలు తగ్గాయని ఒక్కసారిగా వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం భారీగా తగ్గించిందనే వార్తలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. నిజనిజాలను వెల్లడించింది.
Tirumala Tirupati Devasthanam July Quota: తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది. శ్రీవారి అర్జిత సేవ, దర్శనం టిక్కెట్లు, గదులు, శ్రీవారి వలంటరీ సర్వీసులకు సంబంధింన టిక్కెట్లను విడుదల చేసింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. రూ. 300 టిక్కెట్లతోపాటు గదులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది సదావకాశం.
Elections 2024 Effect On Tirumala: తిరుమలకు వెళ్తున్నారా ఒక్క విషయం తెలుసుకోండి. సార్వత్రిక ఎన్నికలు తిరుమల ఆలయంపై కూడా పడింది. ముఖ్యంగా దర్శనానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగాయి.
Tirumala Tirupati Devasthanam Darshan: సాధారణంగా తిరుమలకు వెళ్లాలంటే రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండాల్సిందే. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా సులభం వేంకటేశుని దర్శనభాగ్యం కలుగుతోంది. ఎలానో తెలుసా?
Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికి ముందుగానే టిక్కెట్స్ బుకింగ్ లేదా టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. అయితే, మీరు కూడా ఈనెలలో తిరుమల వెళ్లాలనుకుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
Tirumala Tirupati News: తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ పర్వదినం రోజు ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామిని దర్శనమిస్తారని ప్రకటించారు. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమిని వేడుకగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది.
TTD Special Tickets: భక్తుల్లారా త్వరపడండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల టికెట్లను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. స్వామివారి కృపలో పాత్రులు కావాల్సిన వారు ముందే టికెట్లు బుక్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది.
TTD Chiarman Bhumana Karunakar Reddy: తిరుమలలో మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి మెట్ల మార్గంలో వరుసగా ఐదో చిరుత బోన్లో చిక్కింది. చిరుతను పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.
TTD Anadhanam : తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పెట్టే అన్నంలో నాణ్యత లోపించిందని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
TTD White Paper: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పథకాల్లో పెట్టుబడులపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. మరోవైపు సంస్థ ఆస్థుల్ని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
TTD Kalyanamasthu Postponed: ఇవాళ జరగాల్సిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ వాయిదా వేసింది. ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేయక తప్పలేదు.
Tirumala Tirupati Devasthanam: పవిత్రోత్సవాల కారణంగా నిలుపదల చేసిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 2న టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
Huge Rush at Tirumala: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 30గం. సమయం పడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.