Visakhapatnam Wedding Hall: విశాఖపట్నంలోని ఓ కల్యాణ మండపంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుక జరుగుతుండగా.. కల్యాణ మండపంలోని ఓ ఫ్లోర్లో టైల్స్ వాటంతటే అవే పగిలిపోయాయి. దీంతో వధూవరులతోపాటు అందరూ బయటకు పరుగులు తీశారు.
Girl Trying To Kill Her Father in Vizag: ప్రియుడి మోజులో పడి చివరకు కన్నతండ్రినే హత్య చేసేందుకు యత్నించింది ఓ బాలిక. ఇంట్లో నగదు, నగలు తీసుకువెళ్లి ప్రియుడికి ఇవ్వడమే కాకుండా.. తండ్రిని కత్తితో పొడిచింది. విశాఖ నగరంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
GITAM College : విశాఖ గీతం మెడికల్ కాలేజీ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు సిద్దమయ్యారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో అమెజాన్ సహా మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Pawan Kalyan at Rushikonda Beach: రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
Pawan Kalyan Vizag RK Beach Walk విశాఖలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. విశాఖలో గర్జన చేసేందుకు పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేందుకు నానా ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.
The long-awaited yacht facility for the people of Visakhapatnam will be available in a few days. The ship named Empress sails from Visakhapatnam via Puducherry to Chennai and returns to Visakhapatnam. Those who want to sail on that ship will have to pay fares depending on the service they choose
The long-awaited yacht facility for the people of Visakhapatnam will be available in a few days. The ship named Empress sails from Visakhapatnam via Puducherry to Chennai and returns to Visakhapatnam
Cruise Ship: సముద్రంలో ఓ మూడు నాలుగు రోజులు హాయిగా విహరించాలని ఉందా..? ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలనుకునేవారికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది విశాఖ నౌకాశ్రయం. జూన్ 8వ తేదీన తొలి విహారనౌక సర్వీస్ మొదలవుతుంది. ఈ నౌక వైజాగ్ నుంచి పుదుచ్చేరి, చెన్నై మీదుగా తిరిగి వైజాగ్ చేరుకుంటుంది.
Newly married woman murdered brutally: నరసాయమ్మ ప్రతీరోజూ తన అన్న అప్పారావుతో ఫోన్లో మాట్లాడేది. శుక్రవారం ఉదయం నుంచి అతను ఫోన్ చేస్తున్నా ఆమె స్పందించట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అప్పారావు... ఇంటికెళ్లి చూడగా... ఇంట్లో విగతజీవిగా కనిపించింది.
Man kills wife and commits suicide in Vishakaptnam: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె తలపై డంబెల్తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని కుంచుమాంబ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విశాఖ-అరకు మధ్య పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా రైల్వేబోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది వరకు ఈ మార్గంలో ఒక అద్దాల కోచ్ మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేది. పర్యటకులు పెరుగుతున్న నేపథ్యంలో..మరో రెండు అద్దాల బోగీలు జత చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.