33 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

Last Updated : Sep 7, 2018, 09:45 PM IST
33 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. ఎంపికైన 33 మంది ఉపాధ్యాయులకు రేపు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు సైతం పంపించినట్టు సంబందిత అధికారవర్గాలు తాజా ప్రకటనలో పేర్కొన్నాయి.

Trending News