అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసిన కేంద్రం

అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసిన కేంద్రం. గుంటూరు సభలో ప్రధాని మోదీ ప్రకటన

Last Updated : Feb 10, 2019, 12:15 PM IST
అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసిన కేంద్రం

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. హెరిటజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (HRIDAY) పథకం కింద అమరావతిని అభివృద్ధి చేయనున్నట్టు మోదీ స్పష్టంచేశారు. నేడు కృష్ణపట్నం బీపీసీఎల్ కోస్టల్ టర్మినల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన సందర్భంగా గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. 

Trending News