Woman Rape Case in Pune: రూ.40 వేల అప్పు చెల్లించలేదని భర్త ముందే భార్యపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి.. అనంతరం బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేకపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు.
Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫోన్, సోషల్ మీడియాల వల్ల కుటుంబ కలహాలే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెల్లెలు రీల్స్ చేస్తుందని అన్న రోకలిబండతో కొట్టి చంపిన ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది.
Crorepati Thief In 1,200 Burglaries: నదీం ఖురేషి తీహార్ జైలు చేజారితే మళ్లీ దొరకడం కష్టం అని భావించిన తీహార్ జైలు అధికారులు.. సాల్ట్ లేక్ పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించి పంపించారు. కానీ సాల్ట్ లేక్ పోలీసులు పట్టు విడవకుండా వెంటపడి తీహార్ జైలు అధికారుల ముందు ప్రొడక్షన్ రిమాండ్ పిటిషన్ పెట్టారు.
Rapido Driver Abusing Behavior: ఓ యువతిని బైక్పై ఎక్కించుకున్న ర్యాపిడో డ్రైవర్.. రైడ్ మధ్యలో హస్తప్రయోగం చేశాడు. డ్రైవర్ అసభ్య ప్రవర్తనకు భయపడిపోయిన యువతి.. తన ఇంటికి 200 మీటర్ల దూరంలోనే దిగిపోయారు. అనంతరం ఈ ఘటనను వివరిస్తూ.. ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఓ యువకుడు.. ఆమె తలను నరికేశాడు. అనంతరం నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వివరాలు ఇలా..
Iskcon Bridge Road Accident: అహ్మదాబాద్లోని ఇస్కాన్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాగ్వార్ కారు వేగంగా జనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.
Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రస్తుతం నమోదవుతున్న నేరాల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే. ఇటీవలే రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మహిళ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి మొక్కలతో పాటుగా భూమిలో నాటిన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది.
Rajasthan Crime News: రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి చితకబాది.. అతని కళ్లేదుటే ఓ బాలికపై ముగ్గురు విద్యార్థులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..
Road Accident At Shamirpet ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై ఓ లారీ అదుపుతప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా..
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Tomato Theft in Delhi: ఢిల్లీలో ఓ మహిళ ఐదు టమాటాలు దొంగతనం చేసింది. వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ ద్వారా మహిళను గుర్తించారు. వ్యాపారికి మహిళ నుంచి రూ.700 చెల్లించారు. పూర్తి వివరాలు ఇలా..
Prostitution in Vijayawada: ఈజీ మనీ కోసం ఎక్కడ ఏం చేస్తున్నామో కూడా చూసుకోకుండా అడ్డదారులు తొక్కుతోన్న కేటుగాళ్లు కొంతమంది అయితే.. కామంతో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన గుడి వెనుకాలే పాడు పనులు చేస్తోన్న విటులు ఇంకొంతమంది.. వెరసి విజయవాడ పడవలురేవు గుడి వెనకాల వ్యభిచార దందా మూడు పూవ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతోంది.
Student Murder Case in Eluru: గిరిజన విద్యార్థి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో సీనియర్ విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశారు.
Eluru Crime News: ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరని తన ఇద్దరు కుమార్తెలను రెండో భర్తకు అప్పగించింది. వారితో పిల్లలను కనేలా భర్తను ఒప్పించింది. వినడానికే జుగుప్సాకరంగా ఉంది ఆ తల్లి ప్రవర్తన.
ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మద్యం సేవించటం ప్రారంభించారు. 9 వ తరగతి చదువుకున్న కొంత మంది పిల్లలు మద్యం తాగి, క్లాస్ లోకి వెళ్ళటమే కాకుండా ఉపాధ్యాయుడిపై మద్యం తాగాడని ఫిర్యాదు ఇచ్చిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
Murder Case Accused Shot Dead in Bus In Front Of Cops: జైపూర్, రాజస్థాన్: ఇది ఒక సినీఫక్కీలో జరిగిన మర్డర్ కేసు. 2022 లో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని పోలీసులు కోర్టు విచారణ కోసం ఆర్టీసీ బస్సులో కోర్టుకు తీసుకువెళుతుండగా.. మార్గం మధ్యలోనే ఆర్టీసీ బస్సును అడ్డగించిన గుర్తుతెలియని సాయుధులైన దుండగులు పోలీసుల కళ్ల ముందే నిందితుడిపై కాల్పులు జరిపారు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.