ఓట్ల లెక్కింపులో బీజేపీదే ముందంజ.. నత్తనడకన కాంగ్రెస్

ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది.  హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది. 

Last Updated : Dec 18, 2017, 10:04 AM IST
ఓట్ల లెక్కింపులో బీజేపీదే ముందంజ.. నత్తనడకన కాంగ్రెస్

ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది.  హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది. 

గుజరాత్ ఎన్నికల సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమీషనరు తెలిపారు

 అహ్మదాబాద్‌లో బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తున్న సిబ్బంది

దాదాపు 37 కౌంటింగ్ సెంటర్లలో 1251 కెమెరాలు అమర్చిన ఎన్నికల కమీషన్

గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని.. ఢిల్లీలో 15 రైళ్ళు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే పలు రైళ్ల సర్వీసులను క్యాన్సిల్ చేశారు. 

 

Trending News