ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఉపపోరు

Last Updated : May 31, 2018, 09:53 AM IST
ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఉపపోరు

పలు రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 4 ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 11 అసెంబ్లీ స్థానాలకుగాను  బీజేపీ 4 స్థానాలు, కాంగ్రెస్ స్థానాలు,  ఇతరలు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం జరిగిన నాలుగు ఎంపీ స్థానాలకు బీజేపీ స్థానాల్లోనూ మహాకూటమి ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. అధికార పార్టీకి ఇది కాస్త నిరాశజనకంగా ఉండగా బీజేపీయేతర కూటమిలో ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే అంతిమ ఫలితం వచ్చే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News