ఫొని తుపాన్ ధాటికి 8 మంది మృతి

ఒడిషా తీర ప్రాంతాల్లో ఫొని తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. తుపాన్‌ ధాటికి ఒడిషాలో 8 మంది మృతి చెందారని వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వర్షాలు కురియగా అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రాణనష్టమేకాకుండా చాలా చోట్ల ఆస్తి నష్టం కూడా అంతే భారీగా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ పలు లంక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉండిపోయాయి.

Last Updated : May 4, 2019, 12:06 AM IST
ఫొని తుపాన్ ధాటికి 8 మంది మృతి

భువనేశ్వర్: ఒడిషా తీర ప్రాంతాల్లో ఫొని తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. తుపాన్‌ ధాటికి ఒడిషాలో 8 మంది మృతి చెందారని వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వర్షాలు కురియగా అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రాణనష్టమేకాకుండా చాలా చోట్ల ఆస్తి నష్టం కూడా అంతే భారీగా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ పలు లంక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉండిపోయాయి.

Trending News