అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగినా ధరల్లో అంత వ్యత్యాసం లేదు.

Last Updated : May 5, 2020, 08:12 AM IST
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగినా ధరల్లో అంత వ్యత్యాసం లేదు.  స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ విషయాలు తెలిస్తే మీరూ బ్లడ్ డొనేట్ చేస్తారు

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న మార్కెట్‌లో రూ.200 పెరిగిన బంగారం ధర నేడు రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,410కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,610 వద్ద ట్రేడ్ అవుతోంది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

నిన్న ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు యథాతథంగా కొనసాగగా నేడు అతి స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,010 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,260 వద్ద ర్యాలీ అవుతోంది. క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!

ఈ నెల తొలిరోజు దిగొచ్చిన వెండి ధరలు తర్వాత రోజు నుంచి ర్యాలీ అవుతున్నాయి. వెండి కేజీపై రూ.10 మేర అతి స్వల్పంగా ధర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,210కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News