Train Accident: వికారాబాద్‌లో రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి..

Vikarabad Rail Accident: వికారాబాద్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. 

Last Updated : Jul 22, 2020, 03:52 PM IST
Train Accident: వికారాబాద్‌లో రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి..

Rail Accident: వికారాబాద్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. వికారాబాద్ రైల్వే స్టేషన్ ( Vikarabad Railway Station ) సమీపంలో మూసీనది ( Musi River )పై ఉన్న బ్రిడ్జిపై సుమారు 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింట్ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న ట్రైన్ ఇంజన్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరణించిన వారిని  నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు.

Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం

Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

 

Follow us on twitter

Trending News