AP CoronaVirus Tests | కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ సర్కార్ దేశంలోనే అతి ఎక్కువ కరోనా నిర్ధారణ టెస్టులతో పాటు వేగవంతంగా కోవిడ్19 పరీక్షలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది.
కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతోంది. కోట్లాది ఉద్యోగులు (Walt Disney Job Cuts) రోడ్డున పడ్డారు అయినా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. వాల్ట్ డిస్నీ తమ థీమ్ పార్కులలో 28 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
వైరస్ లక్షణాలు లేని కరోనా బాధితులలో 95 శాతం మందిలో బి క్లేడ్ స్ట్రెయిడ్ రకం వైరస్ ఉన్నట్లుగా హైదరాబాద్(Hyderabad)లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ (Centre for DNA Fingerprinting And Diagnostics) సర్వేలో తేలింది.
ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. కృష్ణా జిల్లాలో 22 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకముందే వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
తొలి కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకా (Russia COVID-19 Vaccine)ను ఆగస్టులో తీసుకురానున్నట్లు తెలిపింది.
మరో స్టార్ హీరో కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. యంగ్ హీరోయిన్ ఐశ్వర్య కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్19 పాజిటివ్ (Aishwarya Arjun Tested COVID19 Positive)గా తేలినట్లు ఆమె స్వయంగా తెలిపారు.
మూఢనమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. కరోనాను అంతం చేస్తానంటూ నమ్మించిన అర్చకుడు ఏకంగా ఓ వ్యక్తిని బలి ఇవ్వడం కలకలం రేపుతోంది. పోలీసులు రంగంలోకి దిగారు.
మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. (Resuming flight services in India)
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి చైనా దేశాన్ని వదిలిపెట్టినా.. ఇటలీలో మాత్రం మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఆ దేశ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.