KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
తెలంగాణలోని మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకుగానూ 8 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
GHMC Elections కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికల నోడల్ అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వైరస్ లక్షణాలు లేని కరోనా బాధితులలో 95 శాతం మందిలో బి క్లేడ్ స్ట్రెయిడ్ రకం వైరస్ ఉన్నట్లుగా హైదరాబాద్(Hyderabad)లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ (Centre for DNA Fingerprinting And Diagnostics) సర్వేలో తేలింది.
తాను ప్రదర్శించిన అత్యుత్సాహం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) జరిమానాకు దారి తీసింది. నిబంధనలు పాటించనందుకు వర్మకు మరోసారి జరిమానా విధించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ను విడుదల చేసింది.
ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ పురపాలకశాఖ శుభవార్త అందించింది. ఆస్తిపన్ను బకాయిలను మొత్తంగా ఒకేసారి చెల్లించిన పక్షంలో భారీగా ఊరట (Property Tax In GHMC) కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.
Telangana COVID19 Cases:హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ( Corona Virus ) వినాశనం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి.
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో పన్ను చెల్లించని వారిని అధికారులు అలర్ట్ చేశారు. పన్నులు చెల్లించని 8 లక్షల 24 వేల మందికి GHMC అధికారులు వాట్సాప్లో సందేశాలు పంపించారు.
ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రి.. ఇంకా చెప్పాలంటే. . తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అందులోనూ హైదరాబాద్ కు చెందిన స్థానికుడు . అయినా జీహెచ్ ఎంసీ అధికారులు .. ఆయనకు జరిమానా విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.