తలరాతలు మారాలంటే చదువొక్కటే మార్గమన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
AP Politics: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. తుపాను కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా..ముఖ్యమంత్రి జగన్ బయటకు రావడం లేదని విమర్శించారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెన్షన్దారులకు శుభవార్త విన్పించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు ఇప్పటికే సూచించారు. ఇప్పుడీ కార్యక్రమంపై ఈనెల 16 వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు.
BRS vs Ysrcp: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Mandous Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాన్ మరింతగా బలపడుతోంది. శ్రీహరికోటవైపుగా దూసుకొస్తున్న తుపాను ప్రభావంతో..ఏపీ, తమిళనాడులో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
CM YS Jagan Meets PM Modi: భారత్లో 2023 సెప్టెంబర్లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. జీ20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
Jayaho BC Mahasabha: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పూర్తిగా ఎన్నికల కసరత్తుల్లో ఉన్నారు. మాటల్లో దూకుడు పెంచారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పుడు బీసీ మంత్ర జపిస్తూ..భారీ కార్యక్రమం తలపెట్టారు.
Ap Government: విద్యారంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన విద్యను అందించడం, ఉపాధ్యాయుల్లో అకడమిక్ ఎఛీవ్మెంట్ లెవెల్స్ పెంచడమే ప్రభుత్వ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి పరిశీలిద్దాం..
Ap Government: వడ్డించేవాడు మనవాడైతేనా అనే సామెత ఇక్కడ బాగా పనికొస్తుంది. ఎందుకంటే సమర్ధత ఒక్కటే సరిపోదు..విధేయత, అండదండలు కూడా అవసరం. అందుకే రిటైర్ అయినా కొత్త పదవి సిద్ధమైంది ఆయన కోసం. అసలేం జరిగింది...
AP NEW CS: ఊహించిందే జరిగింది. ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ రేపు పదవీ విరమణ చేస్తుండటంతో..ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియామకం ఖరారైంది.
KS Jawahar Reddy: ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అధికారిక ఉత్తర్వులు రేపు వెలువడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Caste Feeling: పవన్ కళ్యాణ్ కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు “ కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక మాట అటు ఇటు మాట్లాడితే ఇంకొకరిని బాధపెట్టినట్టు అయిపోతుంది. చిన్ననాటి నుంచి మానవత్వాన్ని ఇష్టపడ్డాను తప్ప కులాన్ని వేరే కోణం నుంచి చూస్తాను'' అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.