AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
Jagananna Suraksha: ఏపీలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ap cm ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఉద్యోగులు బాగుంటేనే పాలన బాగుంటుందని..ఉద్యోగుల సంతోషం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
TS High Court: జీవిత చరమాంకపు రాజకీయాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎంపీ చేగొండికి హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రచారం కోసం చేస్తున్నారా అని మండిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Schools Reopen: వేసవి సెలవులు ముగియనున్నాయి. బడి గంటలు మోగనున్నాయి. జూన్ 12 నుంచి ఏపీలో కళశాలలు, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంవత్సరం కేలండర్ విడుదల చేశారు
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు, మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు దిశను సూచిస్తున్నాయి.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఘోరకలిపై కలకలం రేగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఒడిశా రైలు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తెలుగువారి సమాచారం తెలుసుకోవాలని ఆదేశించారు.
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
YSRCP vs Janasena Flexi War in Visakhapatnam: 'ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణతో దేశంలో ఏపీ ప్రభుత్వం గౌరవం మంటగల్సిపోవటం, మరొక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం, ఫ్రస్ట్రేషన్ జగన్ రెడ్డిలో పెరిగిపోయింది అని జనసేన పార్టీ మండిపడింది.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ఇవాళ మరింత సంచలనమైంది. ఈ కేసులో తొలిసారి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. సీబీఐ దాఖలు చేసిన తాజా అఫిడవిట్లో ఈ విషయాన్ని ప్రస్తావించడంపై జగన్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jagananna Vidya Deevena Scheme, Jagananna Vasathi Deevena Scheme: జనవరి - మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను మే 24న.. అంటే రేపే తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ?
AP Govt starts E-Chits: అమరావతి, మే 15 : చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను వెలగపూడి ఆంద్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
Chukkala Bhoomulu Rights in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.