Janasena Rajya Sabha Candidate: రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ మొదలైన వేళ ఏపీలోని కూటమి ప్రభుత్వం సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండగా.. అందులో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, అలాగే 1 సీటు జనసేన పార్టీకి కేటాయించేందుకు అంగీకారం కుదిరింది.
Pawan Kalyan On Nageshwar Arrest: తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై ఎలాంటి కేసులు పెట్టొద్దని చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అరెస్టు చేసందుకు వెళ్లిన పోలీసులను వెనక్కి పిలిచినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ భావోద్వేగంతో పొరపాటున మాట్లాడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. నాగేశ్వర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినట్లు ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చారు.
AP CM Chandrababu Convoy News: ఇంధన పొదుపు చర్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులేశారు. వారి కాన్వాయిలో 50 శాతానికి వాహనాలను కుదించాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్లో 4 వాహనాలు.. పవన్ కల్యాణ్ కల్యాణ్ కాన్వాయ్లో 3 వాహనాలు ఉన్నాయి.
Tamil Nadu CM Vijay Vs Chirajeevi: తమిళంలో అగ్ర కథానాయకుడి నుంచి సీఎం అయిన విజయ్.. ఇపుడు తమిళగడ్డపై సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇక విజయ్ కు మెగాస్టార్ చిరంజీవి మధ్య కొద్ది పాటి పోలీకలతో పాటు వీరిద్దరి కుటుంబాల మధ్య చిన్న రిలేషన్ ఉంది.
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి కొందరు నేతలు ఇబ్బందిగా మారుతున్నారా..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ఇలాకాలో నేతల వ్యవహార శైలి పార్టీకి మచ్చ తెచ్చే విధంగా మారిందా..! ఈ నాయకుల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువనే టాక్ వినిపిస్తోందా..! అసలు కాకినాడ లీడర్లకు ఏమైంది..! వారంతా పార్టీ లైన్ దాటి ఎందుకు అతి చేస్తున్నారు..!
Naagababu in pithapuram: గత కొన్ని రోజులుగు నడుస్తున్న పిఠాపురం ఎపిసోడ్ పై నాగాబాబు సీరియస్ అయ్యారు. జనసేన కార్యకర్తలు, నేతలతో కలిసి పిఠాపురంలో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే, గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ వివాదంపై నాగబాబు ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.
Pithapuram Politics: ఏపీలో కూటమి సర్కార్ మరో పదిహేనేళ్లు పవర్లో ఉంటుందని నేతలు ప్రకటనలు చేస్తున్నారు..! ఓ వైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పొత్తు ధర్మం పాటిస్తూ ప్రోటోకాల్ పాటిస్తున్నారు..! కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో రచ్చ జరుగుతోందా..! అక్కడ కూటమి నేతలు కడుపులో కత్తులు పెట్టి కౌగిలించుకుంటున్నాయా..! ఎవరిది ధృతరాష్ట్ర కౌగిలి అన్న చర్చ మొదలైందా..!
PM Modi On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
Anna Canteens Expands At Villages: APలో పట్టణ పేదల కడుపునింపుతున్న అన్నా క్యాంటీన్ లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
AP Delimitation:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చట్టసభల్లో సీట్ల సంఖ్యపెరగబోతున్నాయి. 2026లో తలపెట్టబోతున్న జనగణన, మహిళా రిజర్వేషన్లతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్ సభ నియోజకవర్గాలు గణనీయంగా పెరగబోతున్నాయి. దీంతో ఎవరు లాభపడబోతున్నారే విషయానికొస్తే..
Janasena MLC Nagababu Minister Post: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జనసేన నుంచి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు క్యాబినేట్లో చోటు కల్పించనున్నట్లు సమాచారం. అదే విధంగా టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్కనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Arava Sridhar: అరవ శ్రీధర్ ఘటనలో రొజుకొ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. రైల్వే కోడూరు జగసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణతో ఫోన్ లోమాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోలు బైటపడ్డాయి. గతంలో బాత్రూమ్ లలో,అసెంబ్లీ నుంచి వీణతో అరవ శ్రీధర్ మాట్లాడిన మాటల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. జనసేన ఎపిసోడ్ మాత్రం ఇంకా ముగియని సీరియల్ గా సాగుతునే ఉంది.
Janasena First Win In Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తుండగా, అనూహ్యంగా జనసేన పార్టీ కూడా తెలంగాణ గడ్డపై బోణి కొట్టింది.
Kakinada Rural Janasena MLA: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
Pawan Kalyan Tirupati Laddu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరోసారి నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ (SIT) తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారు భగవంతుడికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, బుకాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
AP Politics:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. కీలక నేతలపై చౌకబారు విమర్శలు చేసి రాజకీయాల్లో చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారు. నాయకుల నాలుక తెచ్చిన చేటు.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అలజడికి కారణమేంటి? నాయకుల్లో తీరుమారదా? ప్రజలు ఏమంటున్నారు?
Perni Nani: వైసీపీ అగ్ర నేత.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana Municipal Elections Janasena Vs BJP: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఎంతో ప్రేమ ఉందని.. పొత్తు లేకుండానే తాము మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
Sankranti Festival in Kakinada: కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు హాట్ టాపిక్గా మారాయా..! కాకినాడ రూరల్ లో జోరుగా కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నారా..! ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక ఓ జనసేన ఎమ్మెల్యే ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోందా..! ఆయనపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోందా..! అటు సదరు నేతపై డిప్యూటీ సీఎం పవన్కు ఫిర్యాదు చేసే యోచనలో కూటమి నేతలు రెడీ అవుతున్నారా..!
Madras High court Justice impeachment motion:మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ.ఆర్ స్వామినాథన్పై ఇంపీచ్మెంట్ తీర్మానానికి డీఎంకే ఎంపీలు ప్రయత్నించడం దుమారం రేపుతోంది. జస్టిస్ జి.ఆర్ స్వామినాథన్ను తొలగించాలంటూ వందమందికిపైగా ఎంపీలు సంతకాలు చేసి, లోక్సభ స్పీకర్కు మోషన్ ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది.
Pawan Kalyans Ap Deputy CM: కొన్నేళ్ళ క్రితం వరకు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాన్ పేరు అనగానే పార్ట్ టైమ్ నాయకుడు, సినిమాల ప్రభావంతో వచ్చిన పచ్చిరాజకీయవాది, పవన్ అంటే ప్రజల్లో ప్రభావం లేదన్న వ్యంగ్యాలే ఈ పదాలే వినిపించేవి. కానీ గత ఎన్నికల అనంతరం ఆ మాటలు మళ్లీ వాడేందుకు రాజకీయ ప్రత్యర్థుల్లో ఇప్పుడు ఏమాత్రం ధైర్యం కనిపించడం లేదు. దీనికి కారణం ఎన్నికల ముందు జరిగిన శక్తివంతమైన కూటమి నిర్మాణం. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక.. ఆ తర్వాత ఆ కూటమి సాధించిన వంద శాతం విజయం ఫలితాలే. ఈ ఒక్క విజయ రేఖే పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేసింది. ఫలితంగా ఏపీ డిప్యూటీ సీఎం పదవి స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ రెండింటికీ వ్యూహాత్మకంగా కీలక శక్తిగా నిలిచారు. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీకి పవన్ వెపన్ గా మారారు.
Vangaviti Daughter Political Entry: వంగవీటి కుంటుంబం నుండి మరొకరు రాజకీయాలలోకి వస్తున్నారనే చర్చ బెజవాడలో హాట్ టాఫిక్గా మారింది. వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.