Balineni Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు బాలినేని.తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
MODI BABU MEET: ఎన్నాళ్లకెన్నాళ్లకో తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఉత్సాహపరిచే సీన్ కనిపించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోడీ.
Comedian Pruthvi Raj may Join in Janasena:ఆడియో కాల్ కలకలంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి వైసీపీకి దూరమైన పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు దగ్గరవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pawan Kalyan Suffering with illness: వరుస పర్యటనల కారణంగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన డాక్టర్ల సలహాలతో రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Producer Bunny Vasu narrowly missed an accident in Godavari: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే తొలి దశ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాలు తీసుకుంటూ పొలిటిక్స్ వాసనే లేకుండా చూసుకుంటున్నారు
Chiranjeevi To Join BJP ?: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా ? మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి పార్టీ మారుతున్నారా ? భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీతో చిరంజీవి వేదిక పంచుకోవడం ఎలాంటి సంకేతాలకు తావిస్తోంది ?
Pawan Kalyan: భారతీయ జనతా పార్టీ పొత్తుకు జనసేన కటీఫ్ చెప్పనుందా? కేంద్రం పెద్దలకు పవన్ కల్యాణ్ క్లియర్ గా చెప్పేశారా? అంటే ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
Pawan Kalyan: బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది.
Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు చెక్కును అందజేస్తున్నారు.
Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
Pawan Kalyan: టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ తో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.
AP Bjp Chief : ఏపీకి సంబంధించి మరో అంశం తాజాగా తెరపైకి వస్తోంది. టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడమే కాదు.. ఏపీలో టీడీపీ టార్గెట్ గానే బీజేపీ రాజకీయం చేయబోతుందని తెలుస్తోంది.ఏపీలో చంద్రబాబు ఆట కట్టిస్తే.. తమ రాజకీయ భవిష్యత్ కు డోకా ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు.