RJD leader Tejashwi Yadav meets CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు బిహార్ ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్. థర్డ్ ఫ్రంట్తో పాటు పలు అంశాలపై కేసీఆర్, తేజస్వి యాదవ్ మధ్య చర్చ సాగింది.
Bihar And Karnataka CM's tests positive for Covid-19 : బిహార్ సీఎం నితీశ్ కుమార్కు కోవిడ్ పాజిటివ్. హోం ఐసోలేషన్లో ఉన్న సీఎం. కొన్ని రోజుల క్రితం నితీశ్ కుమార్ ఇంట్లోని 40 మందికి సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ.
Bihar Man: ఒకటి, రెండు డోసులు తీసుకోవడానికే ప్రజలు భయపడుతున్నారు. అలాంటిది బీహార్ కు చెందిన ఓ వృద్ధుడు 11సార్లు వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Bihar police raid bride's bedroom: హాజీపూర్లో శీలాదేవీ అనే మహిళ కుమారుడికి ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. ఇటీవల ఓరోజు... నవ వధువు ఆమె బెడ్రూమ్లో ఉన్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆ గదిలోకి చొరబడ్డారు. హఠాత్తుగా పోలీసులు రావడంతో ఆ నవ వధువుకు, ఆమె అత్త శీలాదేవీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
Two youth forced to lick spit: బిహార్లోని ఔరంగాబాద్లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇద్దరు దళిత యువకుల పట్ల బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. వారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
BJP Woman MLA Nikki Hembrom : నిక్కీ (BJP MLA Nikki Hembrom).. తమ ప్రాంతంలోని కొందరు గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని వారికి ప్రత్యామ్నంగా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. అయితే సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకుంటూ.. మీరు చూడటానికి బ్యూటీఫుల్గా (beautiful) ఉన్నారు.. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలియదా అన్నారు.
Fastest rape case conviction: ఓ అత్యాచార కేసులో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా బిహార్లోని అరారియా పోక్సో కోర్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు,అత్యంత వేగవంతమైన విచారణ రికార్డు మధ్యప్రదేశ్లోని దాతియా కోర్టు పేరిట ఉంది.
RJD MLA allegations against Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు గంజాయి అలవాటు ఉందని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం సేవించొద్దంటూ రాష్ట్ర ప్రజలతో బలవంతంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న నితీశ్... తన అలవాటును మాత్రం ఎందుకు మానుకోవట్లేదని ప్రశ్నించారు.
Minor girl gang raped: బిహార్లోని పాట్నాలో ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్కు గురైంది. బాలిక ప్రియుడితో ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆ జంటను బెదిరింపులకు గురిచేశారు. ఆపై ప్రియుడి కళ్ల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
2013 పట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ..ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
Bihar: రెండు రోజుల కిందటి వరకు అతడో సాధారణ రైతు. కానీ నేడు కొన్ని కోట్లకు అధిపతి. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్. దేశంలో ఏ రాష్ట్రంలో కాదు గానీ… బీహార్లో మాత్రం సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు గానీ.. పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
వాళ్లు చదువుతున్నది ఆరో తరగతి.. వారి అకౌంట్లో 900 కోట్లు రూపాయలు వాళ్ల అకౌంట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇంకేం ఉంది మిగతా ఊరు వాళ్లు వాళ్ల లక్ ను పరీక్షించుకునేందుకు బ్యాంక్ కు లైన్ కట్టారు.. తరువాత ఏం అయిందంటే..??
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.