Union Budget 2026: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో నిర్మలమ్మ 9వ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Union Budget 2026 Key Things: రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఈ బడ్జెట్లో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Budget 2026: వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది. 2026-27 కేంద్ర బడ్జెట్ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు, జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగింది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ 2026న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు సంబంధించిన అంచనాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పన్ను సంస్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి మధ్యతరగతి, జీతభత్యాల ఉద్యోగులు, పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Economic Survey: ఉద్యోగుల పనిగంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలను వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.
The country that prepared the world's first budget: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ను రూపొందించిన మొదటి దేశం ఏది..అసలీ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం.
Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది.
Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Budget 2025: బడ్జెట్ లో వ్యాపారస్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనున్నట్లు సమాచారం. బడ్జెట్ లో అనేక రకాల పాలిస్టర్, జిగట ప్రధానమైన ఫైబర్, మెషిన్స్ పై ట్యాక్స్ తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వస్త్ర, వస్త్ర ఎగుమతులకు బడ్జెట్ కేటాయింపులు 15శాతం పెరిగే అవకాశం ఉంది.
Budget 2025: వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే బంగారం పై మూడు శాతం జీఎస్టీని ఒకటి శాతానికి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది. యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
PM Internship Scheme Apply: ఐదేండల్లో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 800కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు షురూ కానున్నాయి. మీకు నచ్చిన కంపెనీల్లో ఉద్యోగం కావాలంటే..పీఎం ఇంటర్నర్ షిప్ స్కీం ద్వారా ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దాం.
Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
Stock Market:బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉదయం 9గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80, 557 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది.
Share Market:స్టాక్ మార్కెట్ సునామీలో రైల్వే సెక్టార్ కు చెందిన పలు షేర్లూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నుంచి ఈ షేర్లు 101శాతం లాభపడ్డాయి. కాగా ఇవి వచ్చే 5 నుంచి 7ఏండ్లపాటు మంచి రాబడులను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change:కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
Chhattisgarh Budget 2023: ఛత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భూపేష్ బఘెల్ సర్కారు వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు అంగన్వాడీ టీచర్లకు భారీగా జీతం పెంచింది.
PM Kisan Samman Nidhi Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడుత నగదు కోసం దేశంలో కోట్లాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే తేదీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.
Telangana Govt Gives Rs 3 lakhs to build Home in Own Land. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
PM Kisan Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 13వ విడత నగదు కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలో నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే 13వ విడతకు సబంధించిన డబ్బులు వేయనుంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.