School Holidays 2026: రాష్ట్రంలో ఎండలు భగభగ మండుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం విద్యార్థులకు పండుగ లాంటి శుభవార్త చెప్పింది. స్కూళ్లకు ఏకంగా 55 రోజులు సెలవులను ప్రకటించారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నీంటికి ఏప్రిల్ 20వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు హాలీడేస్ ప్రకటించారు. మరి ఈ సెలవులు ఏ రాష్ట్రంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Chhattisgarh HC Verdict: మైనర్లు స్వచ్ఛందంగా యువకులతో ఇంటి నుంచి పారిపోతే.. యువకుడి పై కిడ్నాప్ లేదా పోక్సో కేసు, ఇతర చట్టాలను నమోదు చేయడం చెల్లదని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలనం తీర్పును వెల్లడించింది. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Chhattisgarh News: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురెదురు పడితే.. కాల్పులు చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ మవోయిస్టులు ఎదురుపడితే ఓ ఎస్సై అన్నం పెట్టి.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. పార్తాపూర్ ఎస్సై రామేశ్వర్ అడవిలో పర్యటిస్తున్న సమయంలో.. చాలా దూరం కాలినడకన ప్రయాణిస్తూ అలసిపోయిన మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఆకలితో అలమటిస్తున్నారని గమనించి.. వారి ఆకలి తీర్చేందుకు భోజనం ఏర్పాటు చేశారు. హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు.
Woman stabs boy friend to death in chhattisgarh: బిలాస్ పూర్ లో కొన్ని రోజులుగా ఒక యువకుడు తన ప్రియురాలిని దూరం పెట్టడంతో ఆమె కోపంతో ఊగిపోయింది. నేరుగా యువకుడి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో అతడితో గొడవకు దిగింది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Chhattisgarh government employees DA: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గుడ్ న్యూస్ చెప్పారు. ఆదివారం ఆయన చేసిన కీలక ప్రకటనలో భాగంగా డియర్నెస్ అలవెన్స్ (DA)ను మరో 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించారు. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందే డిఎ మొత్తం ఇప్పుడు ప్రాథమిక జీతంలో 58 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా లాభం చేకూరనుంది.
Two Trains collide near Bilaspur: ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. దీనిలో అనేక మంది చనిపోయినట్లు సమాచారం. అధికారులు ఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Chhattisgarh Maoist: మావోయిస్టు ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్ ఘడ్ ఓ ఏరియా కమిటీ మొత్తం కట్టగట్టుకుని లొంగిపోయేందుకు రెడీ అని ప్రకటించింది. కేంద్ర కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే తాము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు గరియాబాద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ ఇంచార్జీ సునీల్ పేరుతో ఓ లేక విడుదలైంది.
Maoist surrender: దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అగ్రనేతలు ఒకరి తరువాత ఒకరు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు (అశన్న అలియాస్ రూపేశ్) ఆధ్వర్యంలోని సుమారు 70 మంది కేడర్లు ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు లొంగిపోనున్నారు.
Women attack on rapido driver in Chhattisgarh: ర్యాపీడో డ్రైవర్ పై పబ్లిక్ గా దాడులు చేస్తు నీచంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలుకొంత మంది మహిళలు తమకు ఫెవర్ గా ఉన్న చట్టాలను అడ్డుగా పెట్టుకుని ఎంతకైన బరితెగిస్తున్నారని మండిపడుతున్నారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని కాంకేర్, గరియాబంద్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మృతుల్లో ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Wife calls her husaband paaltu chuha in chattisgarh: భార్య రోజు పెంపుడు ఎలుక అంటూ అందరి ముందు ఆటపట్టిస్తుండంతో భర్త డిప్రెషన్ కు వెళ్లిపొయాడు. ఈ క్రమంలో ఎన్నిసార్లు వద్దని వారిస్తున్న కూడా ఆమె వినలేదు. దీంతో ఏకంగా హైకోర్టులో తన వాదనలు విన్పించాడు.
Jackpot To Govt Employees State Govt Announces 2 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న కరువు భత్యం విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు శాతం డీఏ పెంచుతూ సీఎం ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chhattisgarh English Teacher Viral Video: ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్పే ఒక మాస్టర్ కనీసం ఎలెవన్ స్పెల్లింగ్ ను రాయలేకపోయాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Maoist Party 7 Days Utsav Starts From Today Up To August 3rd: మూకుమ్మడిగా భద్రతా దళాలు తమ నాయకులను ఏరి వేస్తున్న వేళ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు చేసుకుంటోంది. ఎన్కౌంటర్లలో మరణించిన వారికి నివాళులర్పించేందుకు ప్రతి యేటా నిర్వహించే వారోత్సవాలు ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Schools holiday in Chhattisgarh: స్కూళ్లకు ఇటీవల కాలంలో వరుసగా హలీడేలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు విద్యార్థులు పండగ చేసుకుంటున్నమరోవైపు తల్లిదండ్రులు మాత్రం సిలబస్ పెరిగిపోతుందని ఆ తర్వాత భారం అవుతుందని కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Couple nuisance on Road in Chhattisgarh: రోడ్డు మీద జంట రెచ్చిపోయింది. తన భర్తను చంపేస్తారా అంటూ పోలీసులతో వాగ్వాదంకు దిగారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.
Chhattisgarh Blast: ఛత్తీస్ఘడ్ సుక్మా జిల్లాలో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చేయగా.. ఏఎస్పీ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
Major Encounter: భారీ ఎన్ కౌంటర్ తో నారాయణ్ పూర్ దద్దరిల్లింది. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
Chhaattisgarh news: ఛత్తీస్ గఢ్ లోని అడవుల నుంచి ఒక ఎలుగు బంటిదారి తప్పి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చింది. కొంత మంది ఆ ఎలుగు బంటిని పట్టుకుని దారుణంగా చిత్రహింసలు పెట్టారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
22 Maoists Killed In Chhattisgarh Encounter: నక్సల్స్ విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గడ్లో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు అసువులు బాశారు. భారీ ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో నక్సలిజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.