ED Arrested DC Venkatrami Reddy: డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డితో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంకుల నుంకి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరించి.. అనంతరం రిమాండ్కు తరలించనున్నారు.
Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
ED case on Sukesh Gupta : మనీలాండరింగ్ కేసులో ఎంబీఎస్ జువెల్లరీ అధినేత సుఖేష్ గుప్తాను ఈడీ కోర్టులో హాజరుపర్చనుంది. భారీగా బంగారాన్నీ సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
TRS MLA: కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా తెలంగాణలో దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం రేపాయి. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ ముమ్మర తనిఖీలు చేసింది. కేంద్ర సంస్థల దాడులన్ని టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే సాగుతున్నాయి.
TRS MLA: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే రెండవరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్ఠం. అదే సమయంలో ఆయన ఏం చేసినా దానికో పొలిటికల్ లెక్క ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలకు పరేషాన్ చేస్తాయి
Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.