Rythu Bharosa Funds Release For 2nd Phase Live Updates: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ చేయనుంది. రైతు భరోసా పేరిట రైతులకు నిధులు విడుదల చేసేందుకు కాళేశ్వరం పర్యటన చేయడంతోపాటు నస్తుర్పల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana CM Explains Petrol And Diesel Situation In The State To PM: అకస్మాత్తుగా ఏర్పడిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ సంక్షోభంపై తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు తెలిపింది. ప్రధాని నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది.
Big Good News To Telangana Govt Employees Know What Is: తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. పెద్ద ఎత్తున బకాయిపడిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయగా.. మిగతా అంశాలపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Govt Likely To Pension Hike Rs 500 Pensioners It Will Be Reach Rs 2516: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త ప్రకటించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా పింఛన్ల పెంపు ఒకటి కాగా.. దానిని ఇప్పుడు అమలు చేసే అవకాశం ఉంది. పింఛన్ల పెంపు త్వరలో జరగనుందని సమాచారం.
Good New To Govt Employees Telangana Govt Announced 17 Percent DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ వార్త ఇది. ప్రభుత్వం భారీ ఎత్తున కరువు భత్యం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 17 శాతానికి పైగా డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎవరికీ.. అసలు డీఏ పెంపు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Seasonal Deseases: వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిసరాల్లో లోపించిన పరిశుభ్రతతో వ్యాధులు వ్యాప్తించి ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలం.. చలికాలం.. టైంలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. తాగేనీరు.. తినే తిండి సర్వం కల్తీగా మారాయి. సీజనల్ వ్యాధులు దడపుట్టిస్తున్నాయి. పల్లె.. పట్నం అనే తేడాలేదు. సర్కారు దవాఖానాలు…ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులపై జీన్యూస్ ప్రత్యేక కథనం..
Seasonal Health Condition: భారీ వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా మంత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Of Telangana Focus On Aero Space: తెలంగాణను ఏరో స్పేస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని.. రాష్ట్రంలో ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ బలోపేతంపై మేధోమథనం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏరో స్పేస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Tourism: ఆహ్లాదం, ఆరోగ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నింటిలో అగ్రభాగం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరవాలని టూరిజం కాన్క్లేవ్పై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Shock To Govt Employees Salaries Decreased: పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం అనూహ్యంగా తగ్గించడం గమనార్హం. ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Gandhi Sarovar Project: తెలంగాణ ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. గాంధీ సరోవర్కు రక్షణ భూములు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana CM Push up SLBC Works: టన్నెల్ కూలి దాదాపు 8 మంది మృతి చెందిన తీవ్ర విషాద సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. ఎస్ఎల్బీసీ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. త్వరితగతిన పనులు చేయాలని ఆదేశించింది.
Too Lately Telangana Govt High Alert On Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కాకుండా రంగంలోకి మంత్రులు దిగారు. వర్షాలపై మంత్రులు స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Good News To Govt Employees Finance Ministry Likely To Release Pending Bills Of Rs 700 Crore: వరుస పండుగల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. కొన్ని నెలలుగా బకాయిపడిన బిల్లులను చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రూ.700 కోట్లు చెల్లించనున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana CM Key Orders On Hyderabad Rains And Floods: వర్షానికి అతలాకుతలమవుతున్న హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై వరద కష్టాలు తలెత్తకుండా అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులకు సీఎం ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Targets Pollution Free Hyderabad: పాతికేళ్ల అవసరాలకు తగినట్లు ప్రణాళికలు రూపొందించాలని.. మెట్రో పనులు వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి ఐకానిక్గా మూసీ అభివృద్ధి ఉండాలని తెలిపారు.
Telangana Govt Increased Pension To New Dialysis Patients: మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు శుభవార్త ప్రకటించింది. ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డయాలిసిస్ రోగులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Telangana Cabinet Approves 42 Percent BC Reservation In Local Body Elections: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Telangana Govt Salary Hikes 15 Percent To Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఏకంగా 15 శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Of Telangana Review On Education Department: విద్యా శాఖపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యా శాఖలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్ష చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం.
Employees Jackpot Govt Of Telangana Govt Clears Pending Bills Up To Date: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా కానుకలు అందిస్తోంది. ఇప్పటికే ఒక డీఏ విడుదల చేయగా.. విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక డీఏ విడుదల చేయగా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది.
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఐఏఎస్ అధికారుల బదిలీ జరగడం గమనార్హం. మంత్రివర్గంలో మార్పులు జరగడంతో పాలనాపరమైన మార్పుల్లో భాగంగా తాజాగా బదిలీలు జరిగాయి. పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీ జరిగింది. కీలకమైన జిల్లాలకు అధికారులను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.