Iran Earthquake Latest News Updates: జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
Iran Police Fire At Tehran Metro Station: హిజాబ్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న నిరసన కారులపై పోలీసులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో టెహ్రాన్లోని మెట్రో స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
World dirtiest man Amou Haji Dies at 94. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి అమౌ హాజీ తుదిశ్వాస విడిచాడు. అక్టోబరు 23న ఇరాన్లోని దక్షిణ ప్రావిన్స్ ఫార్స్లోని డెజ్గా గ్రామంలో మరణించాడు.
Missiles attack: అమెరికా దౌత్యకార్యాలయంపై ఇరాక్లో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. అయితే ఈ దాడులకు బాద్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఏ దాడులపై అమెరికా భద్రత సిబ్బంది ఏం చెప్పిందంటే...
అఫ్గనిస్థాన్లో పరిస్థితులు రోజు రోజుకు చేయు దాటిపోతున్నాయి. తమ ప్రజలను కాబుల్ నుండి తరలించాలని చూసిన ఉక్రెయిన్ దేశ విమానం హైజాక్ కు గురయింది. ఎవరు చేసారన్నది తెలికపోవరం గమనార్హం.
Scientist Assassination: ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.
యంగ్ రెజ్లర్కు ప్రభుత్వం దారుణమైన శిక్షను విధించింది. రెజ్లర్ నవీద్ అఫ్కారీకి మరణశిక్ష (Iran executes wrestler Navid Afkari) ను సైతం ఇరాన్ ప్రభుత్వం అమలు చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అమెరికా సైతం కోరినా ఇరాన్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోలేదు.
తమ దేశం(Iran)లో ఇప్పటికే 2.5 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య 5 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమాని హత్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే డోనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. తమ టాప్ కమాండర్
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
పంతం తగ్గని అమెరికా .. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ . . మధ్యలో భారత్ నలిగిపోతోంది. అవును ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే .. భారత ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కానుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. .
భారతదేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానంలో ఎప్పుడూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దేశానికి గట్టి పోటీ ఇస్తోంది ఇరాన్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.