Villagers Protests Against Maoists: నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
khammam district: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టారం ఓసి లో షిఫ్ట్ సింగరేణి కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కార్మికుల బస్సును డంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
Heavy rains: భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. మున్నేరు వాగులో చిక్కుక్కున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఖమ్మంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. పూర్తి వివరాలు ఇలా..
ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Revanth Reddy Challenge To CM KCR: జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సవాల్ విసిరారు.
కాంగ్రెస్లో సీట్ల కోసం ఫుల్ డిమాండ్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో కాంగ్రెస్లో ఫుల్ జోష్ నెలకొంది. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి రాయల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు.
Khammam Politics: కాంగ్రెస్ లోకి రావాలంటూ జూపల్లి, పొంగులేటిని ఆహ్వానించింది టీపీసీసీ. కాగా .. మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు.
khammam politics: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవ్వటంతో వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముందుగా అత్తాపూర్ లోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి పొంగులేటితో భేటీ అవుతున్నారు.
khammam politics: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల్లో చేరిలతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు తెరలేపబోతోంది.
Khammam : ఖమ్మం నగరంలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. చెరువు బజార్ ఏరియాలో బుర్ఖా వేసుకున్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. పెద్దలు అక్కడే ఉండటంతో మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశాడు.
NEET UG 2023 Updates: వైద్య వృత్తి అత్యంత విలువైంది. అందుకే డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరి ఆశగా ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు కూడా. అంత ఖరీదైంది మరి. జాతీయ స్థాయిలో పోటీ ఎదుర్కోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.