Bihar Assembly election 2020: బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి కరోనా

Bihar Assembly election 2020: బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి కరోనా

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.

/telugu/india/bihar-assembly-election-2020-bihar-deputy-cm-sushil-kumar-modi-tests-positive-for-covid-19-30546 Oct 22, 2020, 05:33 PM IST
Kapil Deo Kamat: కరోనాతో బీహార్ మంత్రి కామత్ కన్నుమూత

Kapil Deo Kamat: కరోనాతో బీహార్ మంత్రి కామత్ కన్నుమూత

దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా బీహార్‌కు చెందిన మంత్రి కరోనాతో మరణించారు.

/telugu/india/bihar-minister-kapil-deo-kamat-succumbs-to-covid-19-cm-nitish-kumar-condoles-demise-30094 Oct 16, 2020, 01:09 PM IST
Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం

Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.

/telugu/india/bihar-assembly-election-2020-bjp-jdu-announce-seat-sharing-deal-nitish-kumar-to-be-nda-leader-in-state-29543 Oct 6, 2020, 07:37 PM IST
Bihar Assembly election 2020: బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఫడ్నవిస్

Bihar Assembly election 2020: బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఫడ్నవిస్

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు (Bihar Assembly election 2020) త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం (CEC) కూడా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

/telugu/india/bjp-appoints-former-maharashtra-cm-devendra-fadnavis-as-bihar-election-in-charge-29260 Sep 30, 2020, 06:50 PM IST
Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్

Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్

బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

/telugu/india/issues-from-mumbai-can-be-sent-as-parcel-to-bihar-for-assembly-polls-2020-says-shiv-senas-mp-sanjay-raut-29002 Sep 26, 2020, 04:41 PM IST
Bihar Elections: బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసే పోరాటం: నడ్డా

Bihar Elections: బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసే పోరాటం: నడ్డా

బీహార్‌ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు. 

/telugu/india/bjp-jdu-ljp-will-fight-bihar-assembly-poll-together-under-cm-nitish-kumars-leadership-says-bjp-chief-jp-nadda-26736 Aug 23, 2020, 06:11 PM IST
43 మందిని బలిగొన్న పిడుగులు, భారీ వర్షాలు..

43 మందిని బలిగొన్న పిడుగులు, భారీ వర్షాలు..

lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

/telugu/india/43-people-killed-lightning-strikes-in-uttar-pradesh-bihar-22945 Jul 5, 2020, 08:19 AM IST
భారీ వర్షాలు, పిడుగులు.. రెండు రాష్ట్రాల్లో 115 మంది మృతి

భారీ వర్షాలు, పిడుగులు.. రెండు రాష్ట్రాల్లో 115 మంది మృతి

lightning strikes | ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో కురిసిన  భారీ వర్షాలు, పిడుగుపాటుల కారణంగా మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. దీంతో ప్రభుత్వం పదిజిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు

/telugu/india/lightning-wreaked-havoc-in-up-and-bihar-nearly-115-people-died-with-thunderstorms-22709 Jun 26, 2020, 11:52 AM IST
బిహార్‌లో లాలూ పార్టీ ఆర్జేడీకి ఊహించని షాక్..

బిహార్‌లో లాలూ పార్టీ ఆర్జేడీకి ఊహించని షాక్..

ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.

/telugu/india/bihar-election-heat-lalu-prasad-yadavs-rjd-suffers-five-mlcs-join-jdu-and-party-vice-president-raghuvansh-singh-resigned-22654 Jun 24, 2020, 08:21 AM IST
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు నితీష్ కుమార్ వార్నింగ్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు నితీష్ కుమార్ వార్నింగ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సలహామేరకు ప్రశాంత్‌ను జేడీయూలో చేర్చుకున్నామని పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

/telugu/india/free-to-stay-or-leave-party-nitish-kumar-warns-jdu-vice-president-prashant-kishor-18182 Jan 29, 2020, 08:05 AM IST
బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించాల్సిన సమయం ఇది: ప్రశాంత్ కిషోర్

బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించాల్సిన సమయం ఇది: ప్రశాంత్ కిషోర్

పౌరసత్వ సవరణ బిల్లు 2019 (CAB 2019), జాతీయ పౌర పట్టిక(NRC)లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ రెండు అంశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

/telugu/india/prashant-kishore-says-it-is-time-for-non-bjp-cms-to-make-their-stand-clear-on-cab-2019-nrc-17440 Dec 13, 2019, 06:10 PM IST
2019 లోక్ సభ ఎన్నికలు: బీజేపీ, జేడీ(యు), ఎల్‌జేపీ మధ్య కుదిరిన పొత్తు

2019 లోక్ సభ ఎన్నికలు: బీజేపీ, జేడీ(యు), ఎల్‌జేపీ మధ్య కుదిరిన పొత్తు

2019 లోక్ సభ ఎన్నికలు: బీహార్‌లో బీజేపీ, జేడీ(యు), ఎల్‌జేపీ మధ్య లోక్ సభ సీట్ల పంపకాలు పూర్తి 

/telugu/india/bjp-will-fight-at-17-seats-janata-dal-united-at-17-and-lok-janshakti-party-at-6-seats-in-bihar-in-2019-lok-sabha-elections-bjp-president-amit-shah-13729 Dec 23, 2018, 12:58 PM IST
ఎన్డీఏకి గుడ్ బై చెప్పి, మహాఘట్‌బంధన్‌లో చేరిన ఉపేంద్ర

ఎన్డీఏకి గుడ్ బై చెప్పి, మహాఘట్‌బంధన్‌లో చేరిన ఉపేంద్ర

ఎన్డీఏకి గుడ్ బై చెప్పిన ఉపేంద్ర కుశ్వాహ మహాఘట్‌బంధన్‌లో చేరారు

/telugu/india/upendra-kushwaha-joins-hands-with-mahagathbandhan-in-bihar-after-split-from-bjp-led-nda-13695 Dec 20, 2018, 05:06 PM IST
జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్

జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్

జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్

/telugu/india/nitish-kumar-elevates-prashant-kishor-as-jdus-vice-president-12483 Oct 16, 2018, 08:30 PM IST
అగ్రకుల పేదలకు రిజర్వేషన్ అక్కర్లేదా..? అంటూ సీఎంపై బూటు విసిరిన ఆందోళనకారుడు

అగ్రకుల పేదలకు రిజర్వేషన్ అక్కర్లేదా..? అంటూ సీఎంపై బూటు విసిరిన ఆందోళనకారుడు

జేడీయూ యూత్ వింగ్ సమావేశానికి హాజరైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ వ్యక్తి బూటు విసిరాడు. 

/telugu/india/man-hurls-shoe-at-bihar-cm-nitish-kumar-to-protest-nda-governments-anti-upper-caste-policies-arrested-12351 Oct 12, 2018, 02:41 PM IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: కేసీఆర్‌ మద్దతు కోరిన నితీష్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: కేసీఆర్‌ మద్దతు కోరిన నితీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ ఫోన్‌ చేశారు.

/telugu/india/nitish-kumar-seeks-trs-support-for-rs-deputy-chair-election-10064 Aug 7, 2018, 11:33 AM IST
వసతి గృహంలో దారుణం: 34 మందిపై అత్యాచారం!

వసతి గృహంలో దారుణం: 34 మందిపై అత్యాచారం!

బీహార్‌లోని షెల్టర్ హోమ్ లో ఉంటున్న దాదాపు 29 మంది బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

/telugu/india/bihar-shelter-home-horror-number-of-victims-go-up-to-34-as-5-mores-rape-cases-confirmed-9675 Jul 28, 2018, 04:19 PM IST
 సైకిల్ ర్యాలీలో కింద పడిన మాజీ మంత్రి

సైకిల్ ర్యాలీలో కింద పడిన మాజీ మంత్రి

సైకిల్ మీది నుంచి కింద పడిన లాలూ తనయుడు 

/telugu/india/rjd-leader-tej-pratap-yadav-goes-for-a-cycle-ride-takes-a-tumble-during-cycle-yatra-in-patna-9631 Jul 26, 2018, 04:48 PM IST
మిత్రపక్షాల వేటలో బీజేపీ; సీట్ల సర్దుబాటుపై నితీష్ తో అమిత్ షా చర్చలు

మిత్రపక్షాల వేటలో బీజేపీ; సీట్ల సర్దుబాటుపై నితీష్ తో అమిత్ షా చర్చలు

మిత్రపక్షాలను కూడగట్టేందుకు దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న అమిత్ షా ఇప్పుడు బీహార్ లో పర్యటిస్తున్నారు.

/telugu/india/amit-shah-breaks-bread-with-nitish-kumar-to-hold-seat-sharing-talks-9110 Jul 12, 2018, 01:05 PM IST
పోలీసులకు ఫ్రీగా కూరగాయలివ్వలేదని.. బాలుడిని జైల్లో పెట్టారు..!

పోలీసులకు ఫ్రీగా కూరగాయలివ్వలేదని.. బాలుడిని జైల్లో పెట్టారు..!

పాట్నాలో కూరగాయల మార్కెట్‌లో తమకు సరకులు ఉచితంగా ఇవ్వలేదని అక్కసు పెంచుకున్న పలువురు పోలీసులు.. కూరగాయల వ్యాపారి కుమారుడిని జైల్లో పెట్టారు. 

/telugu/india/minor-jailed-and-beaten-for-allegedly-refusing-to-give-free-vegetables-to-bihar-police-8606 Jun 21, 2018, 06:39 PM IST

Trending News