Balineni Srinivasa Reddy: ఒంగోలు అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఇళ్ల పట్టాలపై విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు నిరూపించకపోతే వాళ్లు రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.
Balakrishna Helicopter Emergency Landing: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన 15 నిముషాల్లోనే వెనక్కు వచ్చింది. ఆ వివరాలు
ఒంగోలు జిల్లాలో మాండస్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాల్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయనేది రైతులు, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.
AP CM YS Jagan to lay foundation stone for ramayapatnam port Today. ఏపీ సీఎం జగన్ ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. రామాయపట్నం పోర్టు పనుల్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభిస్తారు.
Divyavani Resign: టీడీపీలో ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి ఎపిసోడ్ ముగిసింది. గత మూడు రోజులుగా ఆమె రాజీనామా అంశంపై గందరగోళం నెలకొంది. తాజాగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Acham Naidu Comments: టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు సక్సెస్ అయ్యింది. సభ వేదికగా పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు.
PAWAN KALAYAN: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచిందా? వచ్చే ఎన్నికలకు పొత్తులు ఖరారయ్యాయా? అంటే రాజకీయక వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది.అయితే విపక్షంలోని అన్ని పార్టీలు కలుస్తాయా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా.. లేక బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
TDP MAHANADU: మహానాడు పేరు వినగానే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.మహానాడు అంటే తెలుగుజాతికి పండుగ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ప్రత్యేక ఉందని... టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ఎదురించి నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు.
MLA BALAKRISHNA: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. పోలీసులకు సవాల్ గా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
Babu Class: ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. కింది స్థాయి శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాల పర్యటలను షురూ చేసి చంద్రబాబు..కుప్పంలో విస్తృతంగా పర్యటించారు.
As part of the welfare schemes being implemented by the government, the Jagan government has deposited cash in their accounts under the zero interest scheme for women of thrift societies. YSR said it has been implementing the zero interest loan scheme for three years. He said the Chandrababu government had canceled the Sunnawadgi scheme since 2016, causing a loss of Rs 3,036 crore to women that year. When the YCP government came to power, there were 80 lakh Dwakra communities across the state but today it has not reached 1.02 crore. This is a great achievement that will go down in history,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.