Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రేపు తిరుమల స్వామి వారి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్చకులు రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
Tirumala Temple: గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలు ప్రకృతి రమణీయతను సంతరించుకున్నాయి. పొగమంచు మధ్య శేషగిరి కొండలు తిరుమలను సందర్శించే భక్తులను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి పూర్తి వివరాలు ఇదే..
TTD: బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని సందర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.
TTD White Paper: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పథకాల్లో పెట్టుబడులపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. మరోవైపు సంస్థ ఆస్థుల్ని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.
AP CM YS Jagan in Tirumala Visit: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.