Virat Kohli sets new record: సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కోహ్లి ఖాతాలో కొత్త రికార్డు వచ్చి చేరింది. గతంలో ఏ భారత కెప్టెన్కు సాధ్యం కాని ఫీట్ను కోహ్లి సాధించాడు.
కొంతమంది టీమిండియా ప్లేయర్స్ క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ.. అత్యున్నతమైన చదువులు చదివారు. మరికొంతమంది మాత్రం స్కూల్, ఇంటర్తోనే సరిపెట్టుకున్నారు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్దే.
India vs South Africa: Team India's Lunch Menu Goes Viral : టీమిండియా రెండో రోజు లంచ్ సెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్ట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆడడానికి ఎలాగో అవకాశం లేదు.. సరే.. తినడానికి మంచి మెనూ ఉంది..కానిద్దాం పదండి అన్నట్లుగా సోషల్ మీడియాలో టీమిండియాపై కొన్ని పోస్ట్స్ వైరల్ అయ్యాయి.
MS Dhoni-Ravi Shastri: 2014లో టెస్టు క్రికెట్కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి విషయాలను పంచుకున్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.
మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. పదేళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడన్నారు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
BCCI vs Virat Kohli: బీసీసీఐకు టీమ్ ఇండియా మేటి క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య దూరం పెరుగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన గురించి..బీసీసీఐకు నేరుగా సమాధానమిచ్చాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను బీసీసీఐ అధికారి తోసిపుచ్చారు. కోహ్లీ వన్డే సిరీస్లో ఆడుతాడా? అని అడగ్గా.. 'తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్లో ఆడుతాడు' అని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.