Union Minister Kishan Reddy on Withdawal of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు.
Minister Peddireddy reaction on withdrawl of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ మంత్రి పెద్దిరెడ్డి మాత్రమే ఈ నిర్ణయంపై స్పందించారు. బిల్లు ఉపసంహరణపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Naidu sensational decision: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నేతలు తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు.
YS Jagan illegal assets case: సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు (Telangana High court) సీరియస్గా స్పందించింది. జగన్ తరుపు న్యాయవాది చేసిన అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vivekananda Reddy CBI: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు.
Jagananna sampoorna gruha hakku scheme: రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు (rural areas) సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది.
YSR LifeTime Achievement Awards 2021: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు (YSR LifeTime Achievement Awards) ఇవ్వనున్నారు.
Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.
CM YS Jagan Mohan Reddy sensational comments : రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్ అడిక్ట్స్గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.
AP CM YS Jagan in Police Commemoration Day 2021: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. గతేడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. అందులో ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారని సీఎం జగన్ చెప్పారు.
CM Jagan: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,200 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 15 నాటికి పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
AP CM YS Jagan letter to Smriti Irani: దిశ ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.
AP Curfew Timings: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, కోవిడ్19 వ్యాక్సినేషన్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ఫలితాన్నివ్వడంతో కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు.
YSR Cheyutha Amount: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున జమ చేశారు.
Curfew Relaxation In AP: కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీలో కర్ఫ్యూ వేళలు మరోసారి పొడిగించారు. ఆ జిల్లాలో మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
Jobs Calendar In AP: వైఎస్సార్సీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొనట్లుగా పలు శాఖల్లో ఇదివరకే దాదాపుగా ఖాళీలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 2021-22 ఏపీ జాబ్ క్యాలెండర్ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
Anandaiah letter To AP CM YS Jagan Mohan Reddy: ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు.
AP CM YS Jagan Mohan Reddy : కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రి (Tadipatri COVID-19 hospital)ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.