Dharani: అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తోన్న ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Last Updated : Oct 23, 2020, 07:13 PM IST
    • తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తోన్న ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.
    • అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
    • ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం అందించింది.
Dharani: అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తోన్న ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం అందించింది.

Read Also| NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య

అక్టోబర్ 29న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారు అని ట్వీట్ చేసింది సీఎం ఆఫీస్.

తెలంగాణ ప్రభుత్వం దరణి పోర్టల్ ను ( Dharani ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర భూ లావాదేవీలకు ప్రామాణికంగా, అధారంగా, వేదికగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దసరాకు పోర్టల్ ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం సెప్టెంబర్ నెలలోనే ప్రకటన చేసింది.

పోర్టల ్ ప్రారంభం అయ్యేలోపు సంబంధిత ఉద్యోగుల నియామకం చేపట్టమని అధికారులకు సూచించారు కేసీఆర్. ధరణి పోర్టల్ లో భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, తదితర కీలక అంశాలను అప్డేట్స్ చేస్తారు. ధరణి లాంచ్ అయ్యేంత వరకు రిజిస్ట్రేషన్లు ఆపమని అప్పట్లో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Read Also | Rashmi Gautam: యాంకర్ రష్మీ కి కరోనా..

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News