Bonalu Festival 2022: లాల్‌దర్వాజాలో ఘనంగా బోనాలు.. బోనమెత్తిన వైఎస్ షర్మిల

Bonalu Festival 2022: హైదరాబాద్‌లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. గౌలీపుర మహంకాళీ అమ్మవారిని వైయస్‌ఆర్‌టీపీ చీఫ్‌ వైస్‌ షర్మిల పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 05:07 PM IST

Bonalu Festival 2022: హైదరాబాద్‌లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. గౌలీపుర మహంకాళీ అమ్మవారిని వైయస్‌ఆర్‌టీపీ చీఫ్‌ వైస్‌ షర్మిల పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ప్రతీ ఏడాది తాను అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News