Former Minister Jagadish Reddy Fire On Revanth Reddy: కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని మండిపడ్డారు. నాగార్జున సాగర్ జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao Serious Allegations On Revanth Reddy Brothers: వడ్డించే వాడే మనోడే అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు కొట్టేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది కుంభకోణం కాదా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Revanth Reddy Is The Enemy To Mahabubnagar In Irrigation Water: పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ శని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు నీళ్లు ఇచ్చే ఆలోచన ఉందా అని సూటిగా ప్రశ్నించారు.
KT Rama Rao Says Making KCR Again Telangana CM Is True Tribute To Jayashankar: తెలంగాణకు మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చేయడమే ప్రొఫెసర్ జయశంకర్కు నిజమైన నివాళి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీ చేతుల్లో బందీ అయ్యాయని.. యాచించి కాదు శాసించే నాయకత్వమే తెలంగాణకు అవసరం అని స్పష్టం చేశారు.
KT Rama Rao Slams To Revanth Reddy Shameful Politics: రేవంత్ రెడ్డి ఒక 'చిచోరా'.. ఆయనకు తెలిసిందల్లా ఢిల్లీకి మూటలు పంపడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లో ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో పడుకుందని తెలిపారు.
Harish Rao Alleges Congress Govt Become Riddled With Scams: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలేనని.. కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బొగ్గు, విద్యుత్, ఇసుక, భూమి ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.
Harish rao on keleshwaram project: తుమ్మిడి హట్టి వద్ద 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్నట్టు డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టాలని సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. అంతే కాకుండా తమ రిపోర్ట్ ద్వారానే గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొని పోయారని రిటైర్డ్ ఇంజనీర్ బృందం ఘోష కమిషన్ కీ చెప్పిందని విషయంను గుర్తు చేశారు.
Dasyam Vinay Bhaskar: 'వరంగల్ నగరాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారు. కానీ వరంగల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది' మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని నుంచి గల్లీ వరకు అవినీతి జరుగుతోందని విమర్శించారు.
Harish rao fires on jupally krishna rao: అసలు మీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అప్పులపై ఏమన్నాడో వీడియోలతో సహా వాట్సాప్ లో పెట్టామని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్ని రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఏకీపారేశారు.
Jupally krishna rao fires on brs: తన దగ్గర బీఆర్ఎస్ చేసిన అప్పులచిట్టా ఉందని కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఈ రోజు కూడా రావడానికి రెడీ అంటూ మరోసారి బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.
KT Rama Rao Slams To Ministers: రాష్ట్ర అప్పులు, సంక్షేమ శాఖలో కుంభకోణంపై సవాల్ చేసిన మంత్రులతో చర్చకు సిద్ధమైతే రాకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రాకుండా తొడలు కొడితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
RS Praveen Kumar Security Withdraw: వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రాణహాని పొంచి ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ ఐపీఎస్కు భద్రత తొలగించడమే కారణమని వాదిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
KT Rama Rao Announces BRS Party Will Contest Single In Telangana Assembly Elections: త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎప్పుడు అనేది కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. మీనాక్షి నటరాజన్ అంశం మాకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.
Harish Rao Serious Allegations On Revanth Reddy: తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నాడని.. చంద్రబాబు కళ్లలో ఆనందం చూసేందుకు డూడూ బసవన్నలా రేవంత్ రెడ్డి తలూపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువుకు తొత్తుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ktr fires on cm revanth reddy govt: కాంగ్రెస్ అడ్డగాడిద అని..రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దేశమంతా ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశ ప్రజలు ఒదిలించుకున్నారని కానీ తెలంగాణలో మాత్రం ఈ దరిద్రాన్ని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.
High Tension at Hyderabad Telangana bhavan: సింగరేణిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్చేసిన వ్యాఖ్యలు దుమాంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులకు ఈ వ్కాఖ్యలపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో ఉన్న బాల్కసుమన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది.
RS Praveen Kumar Slams To Bandi Sanjay On Bandi Bhageerath POCSO Case: 'తప్పు చేసిన కొడుకు బండి భగీరథ్ను అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని భయపెట్టిస్తున్నాడు? బాధితురాలను బెదిరిస్తున్నారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా?' మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Dismis Bandi Sanjay From Union Cabinet A Head Bandi Bageerath POCSO Case: బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసు నమోదైన బండి భగీరథ తండ్రి బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని.. వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Sabita Indra Reddy Reacts On Bandi Sanjay Son POCSO Case: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసుపై హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కొడుకు అయినా సామాన్యుడు అయినా ఒకటేనని.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
RS Praveen Kumar Hot Comments On Phone Tapping Case: టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు నివాసాల ముందు సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ktr fires on cm revanth reddy: మా తిట్లు వింటుంటే ఆయనకు పైశాచిక ఆనందం వస్తుందంట అని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సెటైర్లు వేశారు. అంతే కాకుండా ఆయనని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని ఏకీపారేశారు.
Kcr speech in brs Party 25th celebrations:ఇటీవల బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు.