Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
Teen Girl Stabbed In Eyes: వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. స్క్రూ డ్రైవర్ తో కళ్లలో పొడిచిన దుండగులు.. ఆ తరువాత బ్లేడుతో ఆమె గొంతు కోసి ప్రాణం తీశారు.
East Godavari Road Accident: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘోర ప్రమాద వివరాలు ఇలా..
Bank Manager Hanging Ladies Undergarments: పంజాబ్లోని లూథియానాలో బ్యాంక్ మేనేజర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళల లోదుస్తులు ధరించి ఆయన ఉరివేసుకున్నలు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Boy Kills Minor: గల్లీ క్రికెట్ గొడవ ఓ బాలుడి హత్యకు దారి తీసింది. బ్యాట్తో కొట్టడంతో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
Minor Boy Killed For Cricket: న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదా కోసం క్రికెట్ ఆట ఆడుకుందాం అని అనుకున్న పిల్లల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలోనే 12 ఏళ్ల బాలుడికి, 13 ఏళ్ల బాలుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Birthday Boy Killed By Friends: ముంబై: బర్త్డే పార్టీ ఐదుగురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఏకంగా బర్త్ డే పార్టీ ఇచ్చిన స్నేహితుడినే అతడి నలుగురు స్నేహితులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారు. ఇంతకీ ఈ దారుణ హత్యకు కారణం ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు.
11 Year Old Boy Dies In Bomb Blast: పబ్లిక్ టాయిలెట్లో బాంబ్ పేలి.. ఓ బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిపెట్టగా.. అవి ఒక్కసారిగా పేలాయి. బాలుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Cheating Case In Visakhapatnam: విశాఖపట్నంలో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2 వేల నోట్లు మార్పిడి పేరుతో రూ.60 లక్షలతో ఓ గ్యాంగ్ పరార్ అయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
Married Couple Died On First Night: కోటి ఆశలతో కొత్త జీవితం ఆరంభిద్దామని అనుకున్న నవ దంపతులు.. ఊహించని రీతిలో మృతి చెందారు. ఫస్ట్ నైట్ రోజే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలముకున్నాయి.
Man Kills Wife: అసలు ఏం జరిగింది అంటే.. మే 20న రాత్రి వేళ శ్రావణితో ( పేరు మార్చడం జరిగింది ) ఆమె భర్త సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆమె తన రెండో కాన్పులో డెలివరి అయి నెల రోజులే అవుతోంది.
Thief Booked Cab to Escape: ఇదొక వెరైటీ చోరీ కేసు... సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి మరీ చోరీకి వచ్చిన దొంగ.. యజమాని కుటుంబసభ్యులను బెదిరిస్తూ రాత్రంతా ఆ ఇంట్లోనే గడిపాడు. తెల్లవారే సమయానికి ఇంట్లో వారి చేతే క్యాబ్ బుక్ చేయించుకుని రూ. 10 లక్షల నగదుతో పరారయ్యాడు. ఇంతకీ పోలీసులకు ఎలా చిక్కాడంటే...
Road Accident In Mysore: కర్ణాటకలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో మొత్తం 16 మంది మరణించారు. మృతులందరూ ఘటన స్థలాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Delhi Girl Murdered By Boyfriend: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశాడు. నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Man Suspicious Death in Kurnool: భర్త మృతి చెందగా.. ఇంట్లోనే అట్టపెట్టెలు, చీరలతో భార్య దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో వెలుగుకి వచ్చింది. మృతుడిది సహజ మరణామా..? లేక హత్యనా..? అనే విషయం తేలాల్సి ఉంది.
Road Accident In Guwahati: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.