Boy Loots Jewellery Shop: ముంబై: చిన్న పిల్లలపై సినిమాల ప్రభావం భారీగా ఉంటోందనడానికి నిదర్శనంగా ముంబైలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. బాలుడిని విచారించే క్రమంలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
MP Firing News Latest Update: రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఆరుగురు ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్లో భూవివాదం కారణంగా ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
Inter Passed Cyber Criminal Looting Rs 5 to 10 cr daily: దాడి శ్రీనివాస్ రావు స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి. కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా గత 15 ఏళ్లుగా హైదరాబాద్లోనే కుటుంబంతో సహా మకాం పెట్టి తన సైబర్ నేరాలు కొనసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎంతోమందిని మోసం చేస్తున్న ఈ సైబర్ క్రిమినల్ని ముంబై పోలీసులు సినీ ఫక్కీలో వల వేసి పట్టుకున్నారు.
వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటీవల ఒక వివాహితపై ఆటో డ్రైవర్లు చేసిన హత్యాచారం చర్చనీయాంశం అయింది. ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..
Crane Accident In Indore: ఇండోర్లో క్రేన్ కిందపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు బైక్ల మీద క్రేన్ దూసుకువెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Maoist Recruitment in Telangana: తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా మావోయిస్టులకు సహకరిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారనే వార్తకు ప్రాధాన్యత చేకూరింది.
హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసందే! ఆ ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్ లో వీధికుక్కలు ఒక మహిళను చంపి తిన్న ఘటన అందరిని షాక్ కి గురి చేస్తుంది.
Shadnagar Road Accident: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. షాద్ నగర్ మున్సిపాలిటీలో కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతుడిని మహేశ్వరానికి చెందిన ఫర్జాన్గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా..
Want Beautiful Girls For Enjoyment: అందమైన అమ్మాయిలు అనగానే అతడు వెనుక, ముందు ఏమీ ఆలోచించలేదు. వెంటనే ఆ నెంబర్ కి కాల్ బ్యాక్ చేశాడు. అందమైన గొంతుతో ఉన్న ఓ లేడీ ఆ ఫోన్ ఎత్తి ఆన్సర్ చేసింది. యంగ్ అండ్ బ్యూటీఫుల్ గాళ్స్ ఫోటోలు పంపిస్తాం.. అందులో మీకు ఇష్టమైన వారిని ఎంచుకోండి అని అందంగా సెలవిచ్చింది.
హనంకొండలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ మహిళపై మరో ఇద్దరు డ్రైవర్ లతో కలిసి సదరు ఆటో డ్రైవర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ సంఘటన హనుమకొండ సర్కిల్ పరిధిలో జరిగింది.
Punjab Gas Leak: పంజాబ్లోని లూథియానాలో పెను ప్రమాదం జరిగింది. గ్యాస్పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ అయి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Took Poison On Instagram: పదో తరగతి చదువుతున్న విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ప్రకటిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని గౌతం బుద్ద నగర్ జిల్లాలో ఏప్రిల్ 26న అర్ధ రాత్రి 1.30 గంటలకు చోటుచేసుకుంది.
Students Suicide in AP: ఇంటర్ ఫలితాలతో ఏపీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడగా.. మరికొందరు ఫెయిల్ అయ్యామనే బాధతో ప్రాణాలు తీసుకున్నారు.
Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Woman Threw 3 Daughters Into Well in MP: కన్నతల్లి దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు కూతుళ్లను బావిలోకి తోసి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్లో ధార్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ప్రశాంతమైన ఆర్కే బీచ్ లో అర్థ నగ్నంగా యువతి శవం కనిపించటం సంచలనం రేపింది. హత్యా - ఆత్మహత్య నిర్దారణ కొరుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Chhattisgarh Crime News: తనను ప్రేమించి మోసం చేసి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై యాసిడ్తో దాడి చేసింది ఓ యువతి. పెళ్లి మండపంలోనే ఈ ఘటన జరగడంతో 12 మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.