Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన పధకానికి శ్రీకారం చుట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు అడ్డంకులు తొలగనున్నాయి. సవరించిన అంచనాల విషయంలో నెలకొన్న పేచీ దాదాపు తొలగినట్టే కన్పిస్తోంది. పోలవరం అంచనా వ్యయాన్ని అధికారికంగా ప్రకటించడమే దీనికి ఉదాహరణ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.
ఫీజు రీయింబర్స్మెంట్ పధకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుంది. బకాయిలనే మాటే విన్పించదని ప్రభుత్వం చెబుతోంది.
Ammavodi scheme: అమ్మఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నారా..జాబితాలో మీ పేరు లేదా..అనర్హుల జాబితాను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది..అమ్మఒడి పథకం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Eluru mystery Disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు వింత వ్యాధి ఘటన మిస్టరీ వీడింది. పూర్తి స్థాయి నివేదిక అందింది. దీర్ఘకాలిక అధ్యయనం అవసరమని నివేదిక తేల్చింది.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
ఏపీ మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైెఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో మూడు రాజధానుల అంశమే నడిచిందని సమాచారం.
ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.