Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్న్యూస్ విన్పించారు.
Ys jagan: పాలించేవాడు మంచోడైతే పాలితులు లాభపడతారు. అదే పాలించేవాడికి మనసున్నవాడైతే జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్లో అదే జరగుతోంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ముందున్న వైఎస్ జగన్ ఇప్పుడు పేదవారికి మరో అద్భుత వరం అందిస్తున్నారు.
Ap cabinet meet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యాన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్పై అసెంబ్లీలో తీర్మానం, ఈబీసీ నేస్తం పథకాలకు ఆమోదం తెలిపింది.
Ap government: ఆంద్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయంలో కీలక పాత్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్దిదే అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని బహుమానంగా ఇచ్చారు.
Kodali nani: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబును..తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలని హితవు పలికారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. అధికారపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. పోక్సో స్టీల్ను విశాఖకు కాకుండా కడపకు తరలిస్తామని చెప్పారు.
Skoch cm of the year award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో అరుదైన గౌరవం లభించింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుతో స్కాచ్ గ్రూప్ సత్కరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ని అధ్యయనం చేసి ఈ అవార్డు ఎంపిక చేస్తారు.
Ys jagan visakha tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాల నేపధ్యంలో వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Visakha steel plant: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఆదాయ వనరులపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం లభించే మార్గాల్ని ఆలోచించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సహజవనరులపై అధికార్లతో చర్చించారు.
Vizag steel plant issue: విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వివాదం ఆగనే లేదు. ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అదే స్టీల్ప్లాంట్ మిగులు భూముల్లో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది మరో వివాదానికి దారి తీయనుందా..
First phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ పోరు ముగిసింది. అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలిదశలో 82 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ఓటర్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
Vizag steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి విన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అధికారపార్టీ నిరసిస్తూ..ధర్నా చేపట్టింది. పార్టీలకతీతంగా పోరాడేందుకు పిలుపునిచ్చింది.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
Ap three capital issue: ఏపీ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తరలింపుపై కేంద్ర మంత్రి ఏమన్నారు..
Republic day celebrations 2021: రిపబ్లిక్ డే వేదికగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రాజధానుల అంశం, అధికార వికేంద్రీకరణపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికై ప్రభుత్వం స్పష్టమైన ఎజెండా కలిగి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు.
Ysrcp strategy in Budget session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చర్చ సాగాలని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.