Antarvedi New Chariot: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం కొత్త రధం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తయారైన కొత్త రధం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు.
ఎవరు అవునన్నా కాదన్నా..ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభం కానుందని మరోసారి స్పష్టమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో హామీని నెరవేర్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకు తగ్గట్టుగా..ఇంటింటికి రేషన్ సరుకుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటికే రేషన్ సరుకులు అందించడం దేశంలోనే తొలిసారి ఇది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాత్రికి ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కారణమేంటి..
దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతుండగా..ఆంధ్రప్రదేశ్ మాత్రం ముందంజలో ఉంది.
కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఎన్నికల కోడ్ ఆంక్షలు..ప్రభుత్వ పట్టుదల మధ్య ఉత్కంఠ కల్గించింది అమ్మఒడి రెండో విడత పథకం. అనుకున్న సమయానికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభమైంది.
Amma Vodi scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం రెండో విడత రేపు ప్రారంభమవడం ఖాయమైంది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన పథకంపై క్లారిటీ వచ్చింది.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్కు సమన్లు జారీచేసింది.
AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సంకల్పించింది.
AP: ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ రోడ్లకు మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.