కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
నెల్లూరు జిల్లాలో జనసేన నేతపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కేతన్ వినోద్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Pawan Kalyan Slams AP Govt: రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అన్నదాతలకు గిట్టుబాధ ధర దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pawan Kalyan : తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. కడియం, కొత్తపేట, పీ గన్నవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
హజ్యాత్రపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష మండిపడ్డారు. ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా..
అనకాపల్లి జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.
YS Jagan : మణిపూర్ హింసలో చిక్కుకున్న తెలుగు రాష్ర విద్యార్థులను వైఎస్ జగన్ ఆదుకుంటున్నారు. సొంత ఖర్చుతో ఏపీ ప్రభుత్వం రెండు విమానాలను ఏర్పాటు చేసింది. మణిపూర్ నుంచి విద్యార్థులను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.
Taneti Vanitha : సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలోనే చంద్రబాబు రైతుల సమస్యలంటూ కొత్త నాటకమాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
Nandigama Suresh : ఎంపీ నందిగామ సురేష్ మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే మునిగిపోయే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టాడని చంద్రబాబు మీద కౌంటర్లు వేశాడు. అంబేద్కర్ మన దేవుడని భావించిన వైఎస్ జగన్ మాత్రం నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశాడని అన్నాడు.
Tarakaratna Wife Alekhya Reddy in to Politics: అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.
AP SSC 10th Results 2023 Date and Time Announced: పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
CM YS Jagan Mohan Reddy: కళ్యాణ్ మస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్న్యూస్. రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 12,132 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది.
ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువులపై దాడులు చేసేలా ప్రభుత్వం తీరు ఉందని విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
AP Tenth Results Date and Time: ఏపీలో ఫలితాల విడుదల కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మే రెండో వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రిజల్ట్స్ ఎక్కడ చూడాలి..? ఎలా చెక్ చేసుకోవాలి..? వివరాలు ఇలా..
YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
Chitfund Case : జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావ్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్కు కోర్టు రిమాండ్ విధించింది. మే 12 వరకు రిమాండ్ విధిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
Vijayawada Railway Court Dismissed Tuni Train Fire Case: తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని అభిప్రాయపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.