AP Minister Narayana Sensational Comments On YSRCP: ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేసి వారి నోళ్లు మూయిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
In Charge Mayor of Nellore: నెల్లూరు ఇంఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే దగ్గరుండి అన్నీ తానై వ్యవహరించిన రూప్ కుమార్కు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Tomorrow Schools And Colleges Holiday On December 1st In These States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ నెల మొదటి రోజే సెలవు వచ్చేసింది. స్కూళ్లు, కాలేజ్లు అన్నింటికి సెలవు ప్రకటించారు. ఇంతకీ ఎక్కడ? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
School Holiday Extends Another Two Days In Nellore And Chittoor: విద్యార్థులకు భారీ అలర్ట్. మళ్లీ పాఠశాలల సెలవులు పొడిగించారు. ఇప్పటివరకు వచ్చిన సెలవులు కాకుండా మరిన్ని సెలవులు వచ్చాయి. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Politics: ఆ జిల్లా నేతల వ్యవహారం టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందా..! ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా.. కొందరు నేతలు పట్టించుకోవడం లేదా..! ఆ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో అధికార పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి ఇబ్బందిగా మారిందా..! దాంతో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర చీఫ్ ఆ ఇద్దరు నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారా..! ఇంతకీ రాష్ట్ర చీఫ్ చేతిలో తలంటించుకున్న ఆ లీడర్లు ఎవరు..!
Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు స్పాట్లోనే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Nellore Airport Works: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 7 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో విమానాశ్రయం రాబోతున్నట్టు ప్రకటించారు.
Nellore prisoner romance with woman: జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి మహిళతో రొమాన్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై ప్రస్తుతం ఏపీ పోలీసు శాఖపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది.
Anam Ram Narayana Reddy vs Narayana: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రుల మధ్య విభేదాలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. నారా లోకేశ్ సమక్షంలోనే ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ మధ్య వివాదం చెలరేగడం ఏపీలో సంచలనం రేపుతోంది.
Rottela Festival: నెల్లూరులో బారా షహీద్ దర్గాలో రోట్టెల పండుగ కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగను హిందు, ముస్లింలు కలిసి జరుపుకుని మత సామరస్యంను చాటుతున్నారు. ఇక్కడ దర్గాలో ప్రసాదంగా రోట్టెలు పంచి పెడతారు. ఇక్కడ ఏమి కోరుకున్న నెరవేరుతాయని, ఎన్ని బాధలు ఉన్న కూడా తప్పకుండా మాని పోతాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడ రోట్టెలు నైవేద్యంగా పెడతారు. అందుకే ఈ పండుగను రోట్టెల పండుగ అని అనాదీగా పిలుస్తున్నారు.
Parents And TDP Leaders Done Milk Abhishekam To Chandrababu Cutout For Thalliki Vandanam In Nellore: తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడటంతో తల్లులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరులో తల్లులతో కలిసి టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారు.
Andhr pradesh: కొన్ని నెలలుగా బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక కోళ్లు చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నెల్లూరులోని పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడినట్లు అధికారులు గుర్తించారు.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో జరిగిన భూవివాదంలో సర్పంచ్ కుటుంబంపై ట్రాక్టర్తో దాడి చేయగా.. సర్పంచ్ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Nellore Murder Case: నెల్లూరు కావలిలో బంగారం కోసం ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాను పనిచేస్తున్న ఇంట్లోనే బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు రోగులు మరణించడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఆరుగురివి సహజ మరణాలేనని క్లారిటీ ఇచ్చారు.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.