CM Jagan Review Meeting on Rains: పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయాలని చెప్పారు. కచ్చ ఇళ్లలో ఉన్న వారికి రూ.10 వేలు అందజేయాలని సూచించారు.
Student Unions Calls For Schools Colleges Bandh: నేడు స్కూల్స్, కాలేజీల బంద్కు పిలునిచ్చాయి టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
MP Avinash Reddy Letter to CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును పక్షపత ధోరణితో విచారణ జరిపారని లేఖలో ఆరోపించారు. లేఖ సారాంశం ఇది..
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
Minister Roja Coomments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. తన తల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసని అన్నారు.
Andhra Pradesh IPL Team: ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ తరుఫున ఫ్రాంచైజీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు అనుమతి ఇస్తే.. బిడ్ దాఖలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ హోమ్ గ్రౌండ్గా ఏపీ ఐపీఎల్ టీమ్ను రెడీ చేస్తున్నారు.
Eluru Crime News: ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరని తన ఇద్దరు కుమార్తెలను రెండో భర్తకు అప్పగించింది. వారితో పిల్లలను కనేలా భర్తను ఒప్పించింది. వినడానికే జుగుప్సాకరంగా ఉంది ఆ తల్లి ప్రవర్తన.
Ambati Rayudu On AP Volunteer System: రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
Janasena-TDP Alliance: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పటివరకు పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్.. తాజాగా ఇంకా సమయం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.
Sajjala Ramakrishna Reddy On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు.
CM Jagan Comments On Pawan Kalyan And Chandrababu: పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఒకరు వెన్నుపోటు వీరుడు అని.. మరొకరుడు ప్యాకేజీ శూరుడు అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014-2019 మధ్య రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారంను ప్రజలు అడ్డుకున్నారు. తమకు ఏమీ అవసరం లేదని తిప్పి పంపించారు. వివరాలు ఇలా..
Ambati Rayudu Clarity On Political Entry: అంబటి రాయుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకుముందే గ్రౌండ్ లెవల్లో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు.
Chandrababu Naidu on Jagananna Amma Vodi Scheme: అమ్మ ఒడి పథకం కింద సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే రూ.2 వేలు కోత విధిడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సవాలక్ష కారణాలతో కోతల రాయుడు కోర్రీలు పెడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు.
CM Jagan to Deposite YSR Law Nestham Funds Today : ఆంధ్రప్రదేశ్లో యువ న్యాయవాదుల ఖాతాలో నేడు రూ.25 వేలు జమకానుంది. ఐదు నెలల స్టైఫండ్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది..? ఎవరు అనర్హులు..? వివరాలు ఇలా..
Minister Roja Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. 'హాయ్ ఏపీ.. బైబై బీపీ' అంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా.. చౌకబారు విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.