PM Modi Hyderabad Tour: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26న హైదరాబాద్ రానున్నారు. అధికార పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలంగాణపైనా ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో గత కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా తర్వాత వెనక్కి తగ్గారు. మిత్రపక్షం బీజేపీ కోసం పోటికి దూరంగా ఉన్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.వైసీపీని ఓడించేందుకు పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలపైనా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది.
KTR's Achhe Din Tweet: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరేమి చేశారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల మధ్య వార్ జరుగుతోంది. తాజాగా ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ప్రధాని మోదీ సైతం కౌంటర్ ఇచ్చారు.
Puvvada vs Mallanna: తెలంగాణలో పరువు నష్టం దావా అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారు. దీనిపై మాటల యుద్ధం సైతం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా..? పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఆయన మౌనం దేనికి సంకేతం..? టీఆర్ఎస్, ప్రభుత్వంపై ఢిల్లీ అగ్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నా..ఎందుకు స్పందించడం లేదు..? విపక్షాలను తేలికగా తీసుకుంటున్నారా...?
Bandi Sanjay: అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రేస్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచేందుకు పోటీ పడుతున్నట్లుగా ఉంది.
PM Modi calls Bandi sanjay: తుక్కుగూడ సభ తర్వాత కమలనాథుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ కావడంపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈసందర్భంగా బండి సంజయ్ను అభినందించారు.
Talasani On Early Elections: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
Errabelli Dayaker Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడుతున్నారు.
Ktr On Amit Sha: కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిత్ షా పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. ఆయన పర్యటన ముగిశాకా కూడా అదే కాక కొనసాగుతోంది. తుక్కుగూడ సభలో అమిత్ షా చేసిన ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Amit Sha On Bandi Sanjay:తుక్కుగూడ బహిరంగ సభలో బండి సంజయ్ ని ఆకాశానికెత్తారు అమిత్ షా. బడుగు, బలహీన వర్గాల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర సాగిందన్నారు. కేసీఆర్ ను ఓడించడానికి తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
Eetela Rajender Speech: ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
Top BJP leader and Union Home Minister Amit Shah will address a public meeting in Hyderabad on Saturday to mark the culmination of the second phase of party Telangana unit president Bandi Sanjay Kumar's 'padayatra
Ktr defamation : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్పై పరువు నష్టం దావా వేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈమేరకు న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ట్విట్టర్ వేదికగా తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులులో పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని..లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్ను సక్సెస్ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
Bandi Sanjay on KCR : తెలంగాణలో రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సీఎం కేసీఆర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.