దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరోసారి వృద్ధి నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,26,064 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో పలు రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నాయి.
Corona Cases In India: గడచిన 24 గంటల్లో దేశంలో మరో 8,309 కరోనా కేసులు (Covid Cases In India Today) నమోదయ్యాయి. కొవిడ్ వైరస్ ధాటికి మరో 236 మంది మరణించారు. ఒక్కరోజే 9,905 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే 21 శాతం తగ్గాయి. కొత్తగా 8,318 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొవిడ్ కారణంగా మరో 465 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్ లో కరోనా కేసుల్లో హెచ్చు-తగ్గులు ఉన్నప్పటికీ, కేరళలో (Kerala) 40వేలకు పైన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పాజిటివ్ నిర్దారణ అవ్వటం, బెంగుళూరులో (Bangalore) 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ (Corona Positve) గుర్తించటం ఆందోళన కలిగిస్తుంది.
Cricket Australia Donates 50,000 AUD To India : క్రికెట్ ఆస్ట్రేలియా సైతం భారతదేశానికి అండగా నిలిచింది. తనవంతుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు విరాళం ప్రకటించింది. ఆ నగదును యునిసెఫ్ ద్వారా భారత్కు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
COVID19 Positive Cases India : గతంలో ఎన్నడూ లేదనంగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 1,52,879 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ కంపెనీలకే పరిమితమైన జీతాల కోత ఇప్పుడు పార్లమెంట్ కు సైతం వర్తించింది. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించే బిల్లును లోక్ సభ ఆమోదించింది.
ఇప్పుడంతా అన్ లాక్ ( Unlock 4) ప్రక్రియే నడుస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా తెర్చుకుంటున్నాయి. ఇక అందరూ ఎదురూచూస్తున్నది మెట్రో సర్వీసులు, స్కూల్స్ ప్రారంభం ఎప్పుడనే విషయంపైనే. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ( Metro services ) ప్రారంభించనున్నారా ? కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?
కరోనా వైరస్ ( Corona virus ) మరో అదనపు లక్షణంలో కలవరం కల్గిస్తోంది. కరోనా వైరస్ సోకినవారికి కూడా మళ్లీ వ్యాధి తిరగబెడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలే కరోనా వైరస్ సంకేతాలుగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.