Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Election Commission Allotted Glass Symbol To JanaSena Party: ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గుర్తు గాజు గ్లాసు ఎట్టకేలకు ఈసీ కేటాయించడంతో జనసైనికులు జోష్లో మునిగారు.
YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
Pawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
YS Sunitha Reddy Bandage Suggest To YS Jagan: ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ కుటుంబం మధ్య ఇది తీవ్ర దుమారం రేపుతుండగా వైఎస్ సునీత కీలక విమర్శలు చేసింది.
YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
Pawan Kalyan Warns To Jagan: తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పెళ్లాలను తిట్టే మూర్ఖుడు జగన్ అని మండిపడ్డారు. ఇంకోసారి తన పెళ్లిళ్లపై విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు.
YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu Slams On YS Jagan Stone Attack: సీఎం జగన్పై రాళ్ల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు 'కొత్త డ్రామా'గా అభివర్ణించారు. జగన్ను విలాస పురుషుడు.. పేదల రక్తం తాగే జలగ అని తీవ్ర విమర్శలు చేశారు.
KA Paul Prajashanti Party Symbol: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. హెలికాప్టర్ గుర్తును కాకుండా 'మట్టికుండ'ను ప్రకటించింది. ఈ విషయాన్ని పాల్ స్వయంగా తెలిపాడు.
AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Hyper Aadi Shooting Break For Pawank Kalyan Election Campaign: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ కోసం భారీ త్యాగం చేశాడు. సినిమాలే కాదు రాజకీయాలపరంగా కూడా పవన్ అండగా నిలుస్తూ తన షూటింగ్లు, షోలకు గుడ్ బై ప్రకటించాడు.
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Pawan Kalyan Slams On YS Jagan Gudivada Amarnath: అస్వస్థత నుంచి కోలుకుని ప్రచార పర్వంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి యాత్ర'కు చేపట్టారు. కోడిగుడ్డు వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా ఆసక్తికర ప్రసంగం చేశారు.
YS Sharmila Vs YS Jagan: బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడాని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
AP Politics: 2024లో లోక్సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ ముగిసింది. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.