Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చరిత్రలో ఏ వైరస్ కూడా వ్యాపించనంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్ అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. యాక్టివ్ కేసులు 90 వేల దిగువకు తగ్గాయి.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,549 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొవిడ్ కారణంగా మరో 488 మంది ప్రాణాలు కోల్పోయారు.
China Corona updates: దేశవ్యాప్తంగా కుటుంబాలు నిత్యవసరాలన్నీ స్టాక్ పెట్టుకోవాలని చైనా ప్రభుత్వం సూచించింది. దీనితో ఆ దేశంలో మరోసారి కఠిన ఆంక్షలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Corona Recovery Rate: కరోనా మహమ్మారి ధాటికి భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో భయంకరమైన కోవిడ్ పరిస్థితులు నెలకొన్న వేళ..కేంద్రం చేసిన ప్రకటన కాస్త ఊరటనిస్తోంది.
Indian Railways: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లో కఠినమైన ఆంక్షలు విధించింది. మాస్క్ ధారణ, పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలకు దిగుతోంది.
కరోనా మహమ్మారి ( Corona pandemic ) కి నీ నా తేడా ఉండటం లేదు. అందర్నీ వశపర్చుకుంటుంది. మొన్న అమితాబ్ కుటుంబం..నిన్న అమిత్ షా...నేడు మాజీ రాష్ట్రపతి. ఇప్పుడీ విషయాన్ని స్వయంగా ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణ లో నిరంతరం కరోనావైరస్ ( Coronavirus ) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ( TS Govt ) శనివారం నాటి కరోనా బులెటిన్ను ఆదివారం విడుదల చేసింది.
కరోనా వైరస్ మరో రకమైన వివాదానికి దారితీసింది. ఈ మహమ్మారి ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య అంతర్జాతీయ సంబందాలకు కారణమైందా? అనే వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో
ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోన్న కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శనివారం) కరోనా వైరస్ పై నియంత్రణ ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. వైరస్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.